Somu Veerraju: పోలవరం ప్రాజెక్టుకు మేం బాకీలేం.. చర్చకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఏం చేసిందన్న దానిపై.. మేము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు మేం (కేంద్ర ప్రభుత్వం) బాకీలేము… ఆ ప్రాజెక్టును భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.. పోలవరాన్ని కేంద్రం కట్టించి ఉంటే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేది.. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆరోపించారు సోమువీర్రాజు… ఇక, ఈ సమయానికే పోలవరం పూర్తి అయిఉంటే మిగులు జలాలతో రాయలసీమకు న్యాయం జరిగేదన్నారు.. మరోవైపు, అమలాపురం జిల్లాలో రైతులు క్రాప్ హాలిడేకి కారణం ప్రభుత్వ వైఖరే అని మండిపడ్డారు సోమువీర్రాజు.. ఈనెల 22 నుంచి 29 వరకు ఏడు రోజులు ఆజిల్లాలో పోరాటం చేస్తామని ప్రకటించారు.. యువ సంఘర్షణ యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2 నుంచి 14 వరకు నాలుగు జోన్లలో చేపడతామన్నారు.
Read Also: Pratap Pothen : ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ కన్నుమూత
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
మరోవైపు.. గోదావరి వరదలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి.. దీంతో.. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో బీజేపీ పర్యటనలు చేయాలని నిర్ణయించింది.. ముంపు ప్రాంతాల్లో పర్యటనకు రెండు కమిటీలను నియమించారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. తూర్పు గోదావరి, అంబేద్కర్ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బృందం… ఇక, పోలవరం విలీన మండలాల్లో పర్యటించనుంది ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి బృందం… క్షేత్ర స్థాయిలో పర్యటనల అనంతరం పార్టీకి నివేదిక సమర్పించాలన్న సోము వీర్రాజు సూచించారు.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!