Minister ParthaSarathy: వైసీపీ గెలిస్తేనే.. ప్రజాస్వామ్యాం ఉన్నట్టా..!
- పులివెందుల, ఒంటిమిట్టలలో గెలుపు ఉత్సాహం నింపింది..
- పులివెందులలో ప్రజాస్వామ్యంపై జగన్ ఆలోచించుకోవాలి..
- వైసీపీ గెలిస్తేనే.. ప్రజాస్వామ్యాం ఉన్నట్టా: మంత్రి పార్థసారధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister ParthaSarathy: రాష్ట్రంలో వర్షాలు, వరదలతో పాటు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికినకైనా ప్రభుత్వం రెడీగా ఉందని మంత్రి పార్థసారధి తెలిపారు. ఇక, పులివెందుల, ఒంటిమిట్టలలో గెలుపు ఉత్సాహం నింపింది.. వైసీపీ గెలిస్తేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టా అని ప్రశ్నించారు. పులివెందులలో ప్రజాస్వామ్యంపై జగన్ ఆలోచించుకోవాలి.. 30 ఏళ్ల తర్వాత ప్రజలు పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ అనవసరంగా మాట్లాడుతున్నారు.. ఎన్ని శాపాలు పెట్టిన చంద్రబాబుకు ఏం కాదు.. భగవంతుని ఆశీర్వాదం ఉందని కొనియాడారు. పులివెందులలో నేను కూడా పని చేశా.. 50, 60 ఇళ్లలో ప్రచారం చేశా.. వైసీపీ సానుభూతిపరుల ఇంటికి కూడా వెళ్ళాము.. బలహీన వర్గాల ఇళ్లకు కూడా వెళ్ళాం.. మార్పును బలంగా కోరుకుంటున్నారని మంత్రి పార్థసారధి వెల్లడించారు.
Read Also: Pakistan Rocket Force: పాక్ సైనిక దళంలోకి కొత్త ఫోర్స్.. భారత్ను దృష్టిలో పెట్టుకొనేనా..?
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇక, పులివెందుల మార్పు కోరుకున్నారు.. 2029కి ఈ విజయం తొలిమెట్టు అని మంత్రి పార్థసారధి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే కేంద్ర బలగాలు వస్తాయి.. లోకల్ బాడీస్ కు కేంద్ర బలగాలు రావు.. నేను ఎప్పుడూ చూడలేదు.. పులివెందులలో ఎన్నికలను బహిష్కరించండి అని పిలుపు ఇచ్చినా 60 శాతం పోలింగ్ జరిగింది…
సీఎం చంద్రబాబు తాపత్రయం వల్ల పులివెందులలో గెలిచాం.. చంద్రబాబు. రాహుల్ గాంధీ హాట్ లైన్ లో ఉన్నట్టు జగన్ చూశారా.. లేకపోతే ఫోన్లు టాప్ చేసారా.. అయినా, జగన్ కు టాపింగ్ అలవాటు ఉంది.. మరి చేసారేమో అని మంత్రి పార్థసారధి అనుమానం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!