Home
Andhra Pradesh News
Plaintiffs Who Created The Forged Documents And Sold The Land To Yalamanchili Mla Kannababu Raju
వైసీపీ ఎమ్మెల్యేకు కేటుగాళ్ల టోకరా.. కోట్లలో మోసం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కుచ్చుచోపి పెట్టారు కేటుగాళ్లు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా 12 ఎకరాలకు పైగా భూమి అమ్మేశారు.. ఆ భూమి కోసం ఎమ్మెల్యే కోట్ల రూపాయలు వెచ్చించగా… అసలు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం మొత్తం వెలుగు చూసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు ఈ మధ్య ఓ భూమిని కొనుగోలు చేశారు.. దొంగ పత్రాలతో 12 ఎకరాల 26 సెంట్ల భూమిని ఎమ్మెల్యేకు అమ్మేశారు ఘరానా మోసగాళ్లు.. దీని కోసం ఎమ్మెల్యే.. కోట్లలో వెచ్చించినట్టుగా తెలుస్తుండగా.. ఆ భూమికి సంబంధించిన అసలు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం బయటపడింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నగర పోలీసులు.. భూమిని అమ్మిన ఇద్దరు నిందితులను ఇప్పటికే పట్టుకోగా.. పరారీలో మరో నిందితుడు ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.
Also Read
- Tags
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..