Home
Andhra Pradesh News
Plaintiffs Who Created The Forged Documents And Sold The Land To Yalamanchili Mla Kannababu Raju
వైసీపీ ఎమ్మెల్యేకు కేటుగాళ్ల టోకరా.. కోట్లలో మోసం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కుచ్చుచోపి పెట్టారు కేటుగాళ్లు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా 12 ఎకరాలకు పైగా భూమి అమ్మేశారు.. ఆ భూమి కోసం ఎమ్మెల్యే కోట్ల రూపాయలు వెచ్చించగా… అసలు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం మొత్తం వెలుగు చూసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు ఈ మధ్య ఓ భూమిని కొనుగోలు చేశారు.. దొంగ పత్రాలతో 12 ఎకరాల 26 సెంట్ల భూమిని ఎమ్మెల్యేకు అమ్మేశారు ఘరానా మోసగాళ్లు.. దీని కోసం ఎమ్మెల్యే.. కోట్లలో వెచ్చించినట్టుగా తెలుస్తుండగా.. ఆ భూమికి సంబంధించిన అసలు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం బయటపడింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నగర పోలీసులు.. భూమిని అమ్మిన ఇద్దరు నిందితులను ఇప్పటికే పట్టుకోగా.. పరారీలో మరో నిందితుడు ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!