Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం పొత్తులు కావాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో ప్రజల సమస్యలతో పాటు వైసీపీ కబ్జాలు, దౌర్జన్యాలు ఎన్నో నా దృష్టికి వచ్చాయి..రాయలసీమలో సమస్యలు చెప్పాలంటే భయపడుతున్నారన్నారు పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan)..సీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ఇక్కడ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు పవన్ కళ్యాణ్. తిరుపతిలో జరిగిన జనవాణిలో పవన్ జనం నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల గురించి చెప్పిన వారి మామిడి చెట్లు నరికి, బోర్లు విరగొట్టారు….సీమలో కొన్ని కులాలే బాగుపడుతున్నాయి. మిగిలిన కులాల వారికి రాజకీయ సాధికారత దక్కాలి. అప్పుడే సీమ అభివృద్ధి చెందుతుంది….
ఇవాళ పంచాయితీ నిధులను దారి మళ్ళించారు…ఫ్యాక్షన్ సీమ చదువుల సీమ కావాలి…పులివెందుల హింసకు పర్యాయపదం అయ్యింది…సీమ ప్రజలు ప్రేమతో చేతులు కట్టుకోవాలి, భయంతో కాదు….కులాన్ని అమ్ముతున్నావని నన్ను విమర్శిస్తున్నారు… మాకేం పని లేదా? దేశంలోనూ, రాష్ట్రం లోనూ రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి…మా అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఓ మార్పు ఆశించాము… నాడు వైఎస్సార్ కోవర్టుల వల్ల ఆ ఫలితం దక్కలేదు. కుళ్ళు, కుట్ర రాజకీయాల్లో చిరంజీవి నిలబడలేక పోయారు.
Also Read
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- OTR : రావులపాలెంలో పేకాట శిబిరాలను గుట్టురట్టు చేసిన టీడీపీ అంతర్గత విబేధాలు
Read Also: Amit Shah: తెలంగాణ ప్రభుత్వాన్ని మారిస్తేనే.. సమస్యలు తీరుతాయి
నేను ఇవాళ దేనికీ భయపడను… మార్పు కోసం బలంగా నిలబడుతున్నాను… నా ఆస్తులు లాక్కున్నా భయపడేది లేదు…2014 ఎన్నికల్లో నాటి ప్రధాని అభ్యర్థి మోడీ చెప్పడం వల్లే టీడీపీతో కలిసాము…మునుగోడు లో పోటీ చేద్దామని మా వాళ్ళు అడిగితే వద్దని అన్నాను. తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పరిమిత స్థానాల్లో పోటీ చేస్తాము…విధ్వంస రాజకీయాలు చేస్తున్నప్పుడు శతృవులతో కూడా కలుస్తాము…ఏపి భవిష్యత్ కోసం కొన్ని పొత్తులు పెట్టుకుంటాము.. అవెంజర్స్ సినిమాలో థామస్ ఆరు రాళ్ల కోసం ప్రయత్నించి అందరినీ చంపుతాడు. అలా మన ఆంధ్రా థామస్ నవరత్నాలు అంటూ మనల్ని చంపుతున్నాడు… ఇవాళ నుంచి ఆయన్ను మనం ఆంధ్రా థామస్ అని పిలుచుకు0టాం. సజ్జల మాటల్లో ఆధిపత్య ధోరణి తగ్గించుకోవాలి…. దూరంగా వాహనాలు ఆపి, నడిపించి ఇంటిలోకి తీసుకెళ్ళే వారి ప్రవర్తనలో మార్పు రావాలన్నారు పవన్ కళ్యాణ్.కార్తీకేయ్ సినిమా దేశం మొత్తం ఊపేస్తోంది…సినిమా పరిశ్రమ ఒక్క మెగా కుటుంబానికి మాత్రమే కాదు కధ ..అందరిది…అదే రాజకీయాల్లోను, పదవుల్లోను అందరికీ అవకాశాలు ఉండాలి. ఆధిపత్యం రాజకీయాలను వదలాలన్నారు పవన్ కళ్యాణ్.
తాజావార్తలు
-
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్ల్లోనే ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..