Nagababu: సేనా..సిద్దం సిద్దం అన్నోళ్ళకి ఈసారి యిద్దాం మర్చిపోలేని యుద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu Social media post about alliance: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట సర్వాత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి టీడీపీ-జనసేన-జనసేన కూటమి కలిసి బరిలో దిగడం దాదాపు ఖాయం అయింది. సీట్ల లెక్కలు తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి,నటుడు నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు హాట్ టాపిక్ అవుతుంది. ఆలోచించాల్సిన సమయం కాదిది, నాయకుడి ఆదేశాలని ఆచరణలో పెట్టాల్సిన సమయం, సందిగ్ధాల సమయం కాదిది, సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం, విమర్శ,విభేదాల సమయం కాదిది,విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం.. శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్, తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్.. నిర్లక్ష్యం వీడు, నిజాన్ని చూడు, నమ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు… సేనా..సిద్దం సిద్దం అన్నోళ్ళకి ఈసారి యిద్దాం మర్చిపోలేని యుద్ధం అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పేర్కొన్నారు.
Manjummel Boys: ఆ ఘనత సాధించిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా రికార్డ్
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
నిజానికి ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరి, సీట్ల లెక్క కూడా తేలింది. జనసేన-బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని, ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారని, కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా పోటీ చేయబోతున్నారని అంటున్నారు. మరోవైపు.. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది కానీ ఎంపీగా పోటీకి నాగబాబు ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం. ఇక తాజా పోస్ట్ తో జన సైనికులను సంయమనం పాటించాలని నాగబాబు కోరినట్టు అర్ధం అవుతోంది.
ఆలోచించాల్సిన సమయం కాదిది,
నాయకుడి ఆదేశాలని ఆచరణలో పెట్టాల్సిన సమయం,సందిగ్ధాల సమయం కాదిది,
సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం,విమర్శ,విభేదాల సమయం కాదిది,విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం..
శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్,
తీర్చుకోవాల్సిన పగా… pic.twitter.com/jMipvgnVMT— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2024
తాజావార్తలు
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
-
Honor X7e Plus 5G: హానర్ X7e ప్లస్ 5G రిలీజ్.. 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 చిప్, 50MP కెమెరా
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!