MP Margani Bharath : అవసరమైతే నా ఆస్తులు అమ్మి నిర్మాణం చేస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ.. వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని టీడీపీకి అమ్ముకున్న చరిత్ర ఆదిరెడ్డి కుటుంబానిది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏ మోహం పెట్టుకుని రాజమండ్రి ప్రజలను ఆదిరెడ్డి కుటుంబం ఓట్లు అడుగుతారని ఆయన విమర్శించారు.
రాజమండ్రి కార్పొరేషన్ నుంచి సర్వం నాకేసారని ఆయన ఆరోపించారు.
చివరికి సొంత వాహనాల్లో డీజిల్ కూడా కార్పోరేషన్ నిధులు వినియోగించారని, మోరంపూడి జంక్షన్ ను అభివృద్ధి చేసి తీరతామన్నారు. అక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడతామని, అవసరమైతే నా ఆస్తులు అమ్మి మోరంపూడి వంతెన నిర్మాణం చేస్తానని ఆయన వెల్లడించారు. జక్కంపూడి రాజా.. చందన నాగేశ్వర్ లను కలుపుకుని రాజమండ్రిలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయాన్ని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..