మొన్న కబడ్డీ… నేడు త్రో బాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా
ఒకవైపు రాజకీయాలు, మరోవైపు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ బాధ్యతలు. జబర్దస్త్ జ్యూరీ క్షణం కూడా తీరిక లేని రోజా క్రీడల్లోని పాల్గొని అభిమానులను, నియోజకవర్గ ప్రజలను ఉత్సాహ పరుస్తూ వుంటారు. గతంలో కబడ్డీ ఆడిన రోజా తన భర్తకే చుక్కలు చూపించారు. ఆయన్ని ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే.
ALSO READ: ఎమ్మెల్యే రోజా కబడ్డీ .. కబడ్డీ
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో మంచి విధానాలతో ప్రతి విషయంలో ముందడుగు వేయాలన్నారు రోజా. దీని ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వివిధ మండలాల్లో త్రోబాల్ ఆడిన క్రీడాకారులు ఫైనల్స్ కి చేరుకుని నగరిలో ఆడటం శుభపరిణామం అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆడటం దీని ద్వారా కొత్త పరిచయం ఏర్పడుతుందని రోజా అన్నారు. నగరిలో నేడు త్రో బాల్ ఫైనల్స్ ఆట ప్రారంభం సందర్భంగా రోజా మాట్లాడారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం రోజా ట్రస్ట్ తరఫున ఒకటో తారీకు నుంచి 16 వ తారీఖు వరకు నగరి డిగ్రీ కళాశాల యన్.టి.ఆర్. క్రీడా మైదానంలో గ్రామీణ క్రీడా సంబరాలు -2021 జరిగాయి. ఈ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా త్రో బాల్ ఫైనల్స్ సందర్భంగా యువకులను ఉత్సాహపరుస్తూ త్రో బాల్ ఆటను ఆడి ప్రారంభించారు. రోజా క్రీడాకారులతో కలిసి త్రో బాల్ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎక్కడ ఏ క్రీడా సంబరాలు జరిగినా రోజా పాల్గొంటూ వుంటారు. విద్యార్థులందరినీ ఉత్సాహపరిచే వారిలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నగరి నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడమే ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని పెంపొందించే క్రీడలు ఆడటం వలన మైండ్ సెట్ మారుతుందన్నారు.
శారీరక పరంగా ఉత్తేజాన్ని కలిగించి దృఢమైన నిర్ణయాలు తీసుకునే మానసిక స్థాయి కలుగుతుందన్నారు రోజా. విద్యార్ధులు చిన్న చిన్న విషయాలకు మానసికస్థితి కోల్పోతున్నారని ఆవేదన చెందారు. తమ మానసిక స్థితిని క్రీడలు ఆడటం వలన క్రియాశీలకంగా ఆలోచించే స్థాయికి ఎదుగుదల వస్తుందని రోజా అన్నారు. విద్యతో పాటు క్రీడాపోటీల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. విద్యతో పాటు ఆటలను సమానంగా చూడడం వలన జీవితం చాలా సాఫీగా సాగుతుందని ఎమ్మెల్యే అన్నారు
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో