Viveka Case: జమ్మలమడుగు కోర్టుకి కొమ్మా పరమేశ్వర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో వివకానందరెడ్డి హత్య కేసు కలకలం రేపుతోంది. ఎప్పుడు సీబీఐ అధికారులు ఎవరిని విచారణకు పిలుస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. వివేకా హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతిని బెదిరించి, దాడి చేసిన కేసులో అరెస్టు అయిన కొమ్మా పరమేశ్వర రెడ్డి, అతని కుమారుడు సునీల్ కుమార్ రెడ్డిని కోర్టుకు తరలించారు పోలీసులు. పులివెందుల కోర్టులో జడ్జి అందుబాటులో లేక పోవడంతో జమ్మలమడుగు కోర్టుకు నిందితులను తరలించారు. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటుచేశారు.
వివేకా హత్య కేసులో నిందితుడు ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతి పై దాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు. కసునూరుకు చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డిని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారికి నిన్న పులివెందుల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులిద్దరిని జమ్మలమడుగు కోర్టులో నేడు హాజరు పరచారు. పోలీసులు. కొమ్మా పరమేశ్వర రెడ్డి వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉండటంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈకేసులో మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
Read Also: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కష్టాలు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!