WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • F3 Movie
  • Petrol rates
  • Congress Rachabanda
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Kollu Ravindra Comments On Ysr Matsyakara Bharosa

kollu Ravindra: సీఎం జగన్‌ రూ.10 వేలు ఇచ్చి.. రూ. 30 వేలు గుంజుతున్నారు..!

Published Date - 04:05 PM, Fri - 13 May 22
By Sudhakar
kollu Ravindra: సీఎం జగన్‌ రూ.10 వేలు ఇచ్చి.. రూ. 30 వేలు గుంజుతున్నారు..!

వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున డబ్బులను విడుదల చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఈ పథకంపై ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. 217 జీవోతో మత్య్సకార జీవనోపాధిని జగన్ నిలువునా ముంచారన్న ఆయన.. మత్య్సకార వృత్తిలో 15 లక్షల మంది ఉండగా.. మత్య్సకార భరోసా కేవలం లక్షా 8 వేల మందికి మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.

Read Also: WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక క్షణాల్లో..!

ఇక, మత్య్సకార భరోసా రూ.10వేలు ఇచ్చి, పెంచిన ఛార్జీలు, నిత్యావసర ధరలతో రూ.30 వేలు ఒక్కో కుటుంబం నుంచి గుంజుకుంటున్నారని ఆరోపించారు కొల్లు రవీంద్ర.. తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన అనేక పథకాలు రద్దు చేశారని ఫైర్‌ అయ్యారు. కేంద్ర సంస్థ ఓఎన్జీసీ ఇచ్చిన రూ.108 కోట్లు తాను ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చి మోసపు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.. ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి టీడీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.

  • Tags
  • Andhra Pradesh
  • kollu ravindra
  • YSR Matsyakara Bharosa

RELATED ARTICLES

Chandrababu: హత్యకు గురైన ఎమ్మెల్సీ డ్రైవర్‌ ఫ్యామిలీకి టీడీపీ ఆర్థికసాయం..

CM Jagan: దావోస్‌లో ఏపీ సీఎం.. రెండోరోజు షెడ్యూల్‌ ఇదే..

Konaseema: కోనసీమలో నేటి నుంచి సెక్షన్ 144 అమలు..

Botsa Satyanarayana: చంద్రబాబుకు ఏపీలో పర్మినెంట్ అడ్రస్ ఉందా?

Andhra Pradesh: కోనసీమ జిల్లాలో వారం పాటు 144 సెక్షన్

తాజావార్తలు

  • Chandra Mohan Birthday Special : భలేగా సాగిన చంద్రమోహన్!

  • Mega154: టైటిల్ ఇదే.. అఫీషియల్‌గా రివీల్ చేసిన డైరెక్టర్

  • Mutual Funds : మ్యూచువల్‌ ఫండ్స్‌లో జోరు.. హైదరాబాద్‌వాసులే ఎక్కువ..

  • Harassment : సాప్ట్ వేర్ దంపతులకు పోకిరీల వేధింపులు

  • Natural Star Nani: ప్రశాంత్ నీల్‌తో సినిమా.. ఆ ప్రాజెక్ట్ తర్వాతే?

ట్రెండింగ్‌

  • Trai New Plan: ఇకపై ఎవరు కాల్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు

  • Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీఛార్జ్‌ ధరలు..

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions