Kishan Reddy: విభిన్న సంస్కృతులతో సాంస్కృతిక ఉత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడారు. ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో మంత్రి అవంతి శ్రీనివాస్ కు తెలుసు.
తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కళాకారుల్ని ఆదుకునే బాధ్యత తీసుకోవాలి. నృత్య, జానపద కళాకారుల్ని ఆదుకోవడం ఏపీ, తెలంగాణ నుంచే ప్రారంభించాలి. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉండటం వల్లే తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలు
జరుగుతున్నాయి. సభలో ప్రధాని నరేంద్ర మోదీకి జై కొట్టించారు మోహన్ బాబు. 1998లో నేను ఏపీలో బీజేపీకి ప్రచారం చేస్తే 18శాతం ఓట్లు వచ్చాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఉన్నత పదవులు రావాలి. ఆంధ్రప్రదేశ్ సీఎంపై నాకు గౌరవం ఉందన్నారు మోహన్ బాబు.
Also Read
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 29, 30 న వరంగల్ , ఏప్రిల్ 1, 2 ,3 తేదీల్లో హైదరాబాద్ లో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తాం. దేశంలో విభిన్న సంస్కృతి కలయికే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు. చారిత్రక రాజమండ్రిలో ఈఏడాది ఉత్సవాలు జరపాలి అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నాం. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తాం అన్నారు కిషన్ రెడ్డి. 30 కోట్లతో మన్యం వీరుడు అల్లూరి స్మారక కేంద్రాన్ని విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 15 నాడు దేశంలో ప్రతి ఒక్కరి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలన్నారు.
తాజావార్తలు
-
Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
-
Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
-
Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
-
Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
-
TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!