Jogi Ramesh: రైతుల గోడు విన్నాం.. వారికిక మంచి రోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చింది. రైతు పక్షపాత ప్రభుత్వం తమదని చెప్పుకునే జగన్ ఎన్నో ఏళ్ళ సమస్యకు పరిష్కారం చూపారు. నిషేధిత జాబితా 22ఏ లో ఉన్న భూముల అంశానికి పరిష్కారం లభించిందన్నారు మంత్రి జోగి రమేష్. 2016 నుంచి 22ఏ కింద ఉన్న వేలాది ఎకరాల భూములు పరిష్కారానికి నోచుకోనున్నాయి. అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో సుమారు 16 వేల ఎకరాలు ఈ జాబితాలో వున్నాయి. నిషేధిత జాబితాలో ఉండటంతో క్రయ, విక్రయాలకు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటానికి సైతం అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి జోగి రమేష్.
Read ALso: UK: యూకేలో ఆర్థిక సంక్షోభం.. పస్తులు ఉంటున్న జనాలు
Also Read
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
ఈ భూములన్నీ నిషేధిత జాబితా నుంచి ముఖ్యమంత్రి జగన్ (Cm Jaganmohan Reddy) తొలగిస్తున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు అవనిగడ్డ ప్రాంత రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 వేల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. చంద్రబాబు హయాంలో వేలాది ఎకరాలను ఇలా నిషేధిత జాబితాలో ఉంచారన్నారు. రైతుల గోడు విని పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇవాళ్టితో రైతులకు తమ భూముల పై సర్వ హక్కులు రానున్నాయని, రైతులకు మంచి రోజులు వస్తాయన్నారు.
Read ALso: Karthi First Time Song Performance: కన్నుల్లో నీ రూపమే పాటతో అదరగొట్టిన కార్తీ
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!