Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- శ్రీవారి దర్శనం కోసం 18 గంటల సమయం..
- క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వరకు వేచి ఉన్న భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించింది. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని 72,026 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,304 మంది తలనీలాలు సమర్పించగా, రూ.3.86 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
Read Also: NTRNeel : షూటింగ్ కు బ్రేక్ దర్శకుడుకి.. హీరోకి చెడిందా.?
Also Read
అయితే, టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఉన్న వారికి తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు, విశ్రాంతి ఏర్పాట్లు చేయడంతో భక్తులు సౌకర్యంగా దర్శనం పొందేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
-
OTR: వైజాగ్ పాలిటిక్స్లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
-
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
-
OTR: కదిరి వైసీపీలో కోవర్ట్ కలకలం.. పార్టీని దెబ్బతీస్తున్నది సొంత నేతలేనా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!