Guntur Mayor ManoharNaidu: గుంటూరు అభివృద్ధిపై చర్చకు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత పదేళ్ళలో గుంటూరు నగరం ఎంత అభివృద్ధి సాధించింది, ఎవరు ఏం చేశారనేదానిపై బహిరంగ చర్చకు రెడీ అన్నారు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఈసందర్భంగా ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. రాజధాని నగరం పేరుతో గుంటూరు రోడ్లను చిన్నాభిన్నం చేశారు. గుంటూరు రోడ్డు అంటే గుంతల రోడ్డుగా మార్చేశారు. గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం నిధులు కేటాయిస్తే వాటిని సొంత అవసరాలకు వాడేసుకున్నారు… జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ క్రమబద్ధీకరించే పనిలో అధికారులు గుంటూరు కార్పొరేషన్ పాలకవర్గం ఉందన్నారు మనోహర్ నాయుడు.
Read Also: Ram Charan-NTR: ఎన్టీఆర్ డైరెక్టర్ తో చరణ్ సినిమా నిజమేనా?
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ పరిధిలో నిధులు గోల్ మాల్ చేసిన వ్యవహారాల్లో విచారణ చేపడతాం అన్నారు మేయర్ మనోహర్ నాయుడు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులేంటో జగనన్న ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధితో ఎంతో చర్చించేందుకు సిద్ధమేనన్నారు. గత పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి గుంటూరు ప్రజలు నేడు చూడబోతున్నారు. రాజకీయాలు చేసి అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. రోడ్డు విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం టీడీపీ నాయకుల పనిలా కనిపిస్తుందన్నారు. అధికార దాహంతో కోర్టులను, మీడియాను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు మండిపడ్డారు.
Read ALso: Vijaysai Reddy On Bonda Uma: బోండా ఉమాపై విజయసాయి ట్వీట్ వార్
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!