Dwarapureddy Jagadish : బొత్స బహిరంగ చర్చకు రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ను స్వీకరిస్తున్నామని, జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఛాలెంజ్ చేస్తున్నాం బొత్స 14 సంవత్సరాల అధికారంలోకి చేసిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. రెండు నెలల క్రితం రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బొత్స రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారని, టీడీపీ హయాంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు.
విజయనగరంలో సంతకాల వంతెన లాంటి నిర్మాణలు టీడీపీ హయాంలో జరిగితే ఒక్క రోడ్డు నిర్మాణం కూడా ఈ ప్రభుత్వంలో జరగలేదని, టాక్స్ నెట్ వర్క్ లో జె టాక్స్ పేరిట ప్రజలపై పన్నుల భారం మోపింది వైసీపీ ప్రభుత్వమంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఎంత కసిగా ఉన్నరో ఆర్థం అవుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రెట్రోలు డీజిల్ ధరలు తగ్గించిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
Also Read
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..