V.C. Sajjanar: ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు డిసౌంట్ ఆఫర్..
- ఆర్టీసీ ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ శుభవార్త..
- హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరపై 10% రాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V.C. Sajjanar: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో కమ్యూనికేషన్, రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. తాజాగా ఆర్టీసీ ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులు కొట్టుకుపోయి.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Read also: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు..
Also Read
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరపై 10% రాయితీ ఇస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇది అన్ని AC, సూపర్ లగ్జరీ మరియు రాజధాని బస్సులలో వర్తిస్తుంది. ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https://www.tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు ప్రయాణికులకు తెలిపారు. ప్రకృతి విధ్వంసం, వరుణుడి ఉగ్రరూపంతో విజయవాడ దద్దరిల్లింది. బుడమేరు నది పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కొంతమంది బయటకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయదేవి నగర్, పైపెల్ రోడ్డు, ప్రకాష్ నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ఇరు రాష్ట్రాల ప్రజలకు ఊరటనిస్తుందని అంటున్నారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
-
Ducati 2026 Multistrada V4 Rally: భారత్లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్పై ఆసక్తి
-
Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!