ఏపీలో దుర్మార్గపు పాలన రాజ్యం మేలుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళగిరి సిఐడి కార్యాలయమలో మూడోసారి విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమా హజరయ్యారు. ఈ సందర్బంగా దేవినేని ఉమా మాట్లాడారు. రెండు రోజుల పాటు రోజుకు 9 గంటల పాటు విచారణ చేశారని..మళ్లీ మూడో రోజు విచారణకు రావాలని పిలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానంద హత్య కేసులో విజయసాయిరెడ్డిని, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావును విచారణ జరిపితే ఈపాటికి నిజాలు తెలిసేవని.. 41 క్రింది నాకు హైకోర్టు బెనిఫిట్స్ ఇస్తే అధికారులు దాన్ని కాల రాస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను విచారణ పేరుతో ఇబ్బందులు గురిచేస్తున్నారని.. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే..మాపై తప్పుడు కేసులు పెట్టి విచారణ చేపట్టారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యం మేలుతుంది..విచారణలో అన్ని చెప్పినప్పటికీ కావాలని రోజుల తరబడి విచారణకు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులు సందర్శించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Tags
- ap
- CBI
- Devineni Uma
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..