CPM Srinivasa Rao : 18 మంది ఎందుకు మరణించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM State Secretary V. Srinivasa Rao made Comments on Jaggareddygudem mystery deaths.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నాయి. రాత్రికిరాత్రే తమ వారు విగతజీవులుగా మారుతున్నారని జంగారెడ్డిగూడెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమీక్షించారు. అంతేకాకుండా అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపుసారా త్రాగి 18 మంది మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలన్నారు.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
అక్కడ జరిగినవన్నీ సహజ మరణాలని స్థానిక మంత్రి అంటున్నారని, మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా చేయకుండా ముందే మంత్రి ఎలా ప్రకటిస్తారని ఆయన విమర్శించారు. ఏ కారణం లేకుండా ఒకేసారి 18 మంది ఎందుకు మరణించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, చిన్న చిన్న పట్టణాలకు కూడా డ్రగ్స్ కల్చర్ విస్తరిస్తోందని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?