Constable Surendra: కానిస్టేబుల్ సురేంద్ర కేసులో నిందితులు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సంచలనం కలిగించింది కానిస్టేబుల్ సురేంద్ర హత్య. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈహత్యకేసులో నిందితులను గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి సి.సి.కెమేరాలో సంఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. హత్యకు పాల్పడింది ముగ్గురు రౌడీషీటర్లు, మరో ఇద్దరు నేరస్తులుగా పోలీసులు గుర్తించారు.
తిరుమల వెళ్ళడానికి పాడైపోయిన బ్యాగ్ ను కుట్టించుకోవడానికి సంఘటన స్థలం వద్ద షాప్ కు వచ్చారు సురేంద్ర. పక్కనే వున్న టాటూ సెంటర్ లో వున్న రౌడీ షీటర్లు ,సురేంద్ర మధ్య ఘర్షణ జరిగింది. మద్యం బాటిళ్ళతో సురేంద్ర పై దాడికి పాల్పడ్డారు నిందితులు. పారిపోతున్న సురేంద్రను ఆటోలో ఎక్కించుకున్న రౌడీ షీటర్లు ముందుకు తీసుకువెళ్లారు. ఆటోలో సురేంద్రను కత్తులతో పొడిచి, పరారయ్యారు రౌడీ షీటర్లు. హత్యకు పాల్పడిన రౌడీ షీటర్ల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి మర్డర్ కేసులో ట్విస్ట్
తిరుపతిలో రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి నారాయణ స్వామి మర్డర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పది రోజుల క్రితం ఇంట్లో గోల్డ్ చైన్ పోయిందని ఎంఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు నారాయణ స్వామి. ఎంఆర్ పల్లి పోలీసులు పట్టించుకోక పోవడంతో స్పందనలో ఎస్పీ్కి ఫిర్యాదు చేశారు నారాయణ స్వామి. కేసును క్రైంకు రెఫెర్ చేశారు ఎస్పీ. నారాయణ స్వామి ఇంటి పక్కన వారిని విచారించారు క్రైం పోలీసులు.
కేసు విచారణలో ఉండగా నారాయణ స్వామిని కొట్టి చంపేశారు ఇంటి పక్కన ఉన్న దుండగులు. ఎంఆర్ పల్లి పోలీసులు స్పందించి ఉంటే హత్య జరిగేది కాదంటున్నారు హతుడి కుటుంబ సభ్యులు. ఎంఆర్ పల్లి పోలీసులు నిర్లక్ష్యం వల్లే నారాయణ స్వామి మృతి చెందాదంటున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దుండగులను అరెస్ట్ చేయాలని నారాయణ స్వామి కుటుంబీకులు కోరుతున్నారు.
Road Terror in Prakasam: కంభం సమీపంలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!