CM Chandrababu: రాష్ట్రంలో రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..
- రాష్ట్ర రహదారుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..
- ఈ ఏడాది రహదారుల అభివృద్ధి కోసం రూ. 2500 కోట్లు కేటాయింపు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్ర రహదారుల పురోగతిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్నగొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో గుంతలు కనిపించకుండా చూడాలని ఆదేశించారు. రహదారుల మరమ్మత్తుల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు. పనులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని మంత్రికి సూచించారు. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం గత ఏడాది ఈ కార్యక్రమం చేపట్టి రూ. 861 కోట్లతో పనులు పూర్తి చేశామని తెలిపారు.
Read Also: Sand Mafia : చెక్ డ్యాంను రాత్రికి రాత్రి కూల్చివేసిన దుండగులు,
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
అలాగే, ఈ ఏడాది రహదారుల అభివృద్ధి కోసం రూ. 2500 కోట్లతో పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రూ. 400 కోట్లు నాబార్డ్ నిధులతో 1,250 కిలోమీటర్ల జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధికి 191 పనులు చేపట్టనున్నారు. రూ. 600 కోట్లు మూలధన వ్యయం కింద 227 పనులు మంజూరు చేశారు. మొత్తం 1,450 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి కం గుత్తేదారులకు పనులు అప్పగింత ఒక్క సంవత్సరం లోనే చారిత్రాత్మక మైలురాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రూ. 2500 కోట్లతో 5471 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి అనుమతులు ఇవ్వడం గర్వకారణమన్నారు. మోంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న 4794 కిలోమీటర్ల రహదారులను అత్యవసరంగా మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి రహదారుల పనులకు రూ. 4000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, అందులో ఇప్పటివరకు రూ. 1900 కోట్లు చెల్లించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!