CM Chandrababu: రాష్ట్రంలో రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..
- రాష్ట్ర రహదారుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..
- ఈ ఏడాది రహదారుల అభివృద్ధి కోసం రూ. 2500 కోట్లు కేటాయింపు: సీఎం చంద్రబాబు
CM Chandrababu: రాష్ట్ర రహదారుల పురోగతిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్నగొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో గుంతలు కనిపించకుండా చూడాలని ఆదేశించారు. రహదారుల మరమ్మత్తుల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు. పనులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని మంత్రికి సూచించారు. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం గత ఏడాది ఈ కార్యక్రమం చేపట్టి రూ. 861 కోట్లతో పనులు పూర్తి చేశామని తెలిపారు.
Read Also: Sand Mafia : చెక్ డ్యాంను రాత్రికి రాత్రి కూల్చివేసిన దుండగులు,
Also Read
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
అలాగే, ఈ ఏడాది రహదారుల అభివృద్ధి కోసం రూ. 2500 కోట్లతో పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రూ. 400 కోట్లు నాబార్డ్ నిధులతో 1,250 కిలోమీటర్ల జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధికి 191 పనులు చేపట్టనున్నారు. రూ. 600 కోట్లు మూలధన వ్యయం కింద 227 పనులు మంజూరు చేశారు. మొత్తం 1,450 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి కం గుత్తేదారులకు పనులు అప్పగింత ఒక్క సంవత్సరం లోనే చారిత్రాత్మక మైలురాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రూ. 2500 కోట్లతో 5471 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి అనుమతులు ఇవ్వడం గర్వకారణమన్నారు. మోంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న 4794 కిలోమీటర్ల రహదారులను అత్యవసరంగా మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి రహదారుల పనులకు రూ. 4000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, అందులో ఇప్పటివరకు రూ. 1900 కోట్లు చెల్లించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
-
West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
-
TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన ‘చాణక్యుడు’ ఇతడే
-
Stock Market Crash: గల్ఫ్ ‘టెన్షన్’.. మార్కెట్ ‘డిప్రెషన్’.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
-
Walking 10,000 Steps Daily: రోజుకు 10,000 అడుగులు నడవడం నిజంగా అవసరమా..? మోకాళ్లపై ప్రభావం ఏమిటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!