CM Chandrababu: బసవ తారకం ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్… తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయి
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వార్యంలో యుఫోరియా మ్యూజిక్ కన్సర్ట్
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- బసవ తారకం ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్... తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వార్యంలో యుఫోరియా పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తు్న్నారు. విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. బసవ తారకం ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్… తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయని అన్నారు. ఒక విషాదంలో ఒక మంచికి విత్తనం పడింది. అదే బసవ రామ తరకం ఆసుపత్రి. తాను సీఎం అయ్యాక ఈ ఆసుపత్రిని ఇంకా బాగా అభివృద్ధి చేశానని తెలిపారు. బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రిని.. భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ని వారి తల్లిదండ్రుల పేరుతో సేవ చేస్తున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ సేవా భావంలో ముందు ఉండేవారు.
Also Read:Bribe: తవ్వే కొద్దీ బయటపడుతున్న గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు..
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
అవనిగడ్డలో తుఫాన్.. రాయలసీమలో కరువు ఇలా ప్రతి విషయంలో జనం దగ్గరకు ఎన్టీఆర్ వెళ్లి సహాయసహకారాలు అందించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు సేవాభావంతో ఉండాలని చెప్పారు. సంపాదనలో కొంతమేర దాన ధర్మాలు చెయ్యాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. లక్ష రూపాయల టికెట్ తీసుకోకుండా 50 లక్షల విరాళం ప్రకటించారని వెల్లడించారు. ఇంత మంచి కార్యక్రమనికి ఆదరణ ఇచ్చినందుకు శభాష్ విజయవాడ అనాల్సిoదేనని చంద్రబాబు మెచ్చుకున్నారు.
Also Read:Maha Kumbh: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. మూడోసారి
మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో బ్లడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
తమన్ మ్యూజికల్ షో కు వచ్చే ప్రతి రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. 28 ఏళ్లుగా ప్రజల మనసులు గెలిచి ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తోందని వెల్లడించారు. వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవలు అందించిందని అన్నారు. కోవిడ్ సమయంలో కూడా ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారని అన్నారు.
తాజావార్తలు
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!