CM Chandrababu: తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం ఆరా..
- తుంగభద్ర డ్యాం కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా..
- డ్యాం అధికారులకు ఏపీ వైపు నుంచి సహకారం అందిస్తాం..
- పంట నష్టం పోకుండా చూడాలి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తుంగభద్ర డ్యాం కొట్టుకుపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కర్ణాటక ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేలుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర డ్యాం అధికారులకు ఏపీ వైపు నుంచి కావాల్సిన సహకారం అందివ్వాలని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు సీఎం సూచనలు చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంట నష్టం పోకుండా చూడాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: US Green Card : అమెరికా గ్రీన్ కార్డుల్లో ఆ దేశం ఫస్ట్ ప్లేస్.. మన దేశం ఎక్కడుందంటే ?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఇక, తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనరుతో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందం వెళ్ళింది.. డ్యాం గేటు కొట్టుకు పోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టరుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలిపింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!