Chandrababu: సామాజిక న్యాయానికి ఆద్యుడు ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. విజయనగరంలో ఆయన చీపురుపల్లిలో మాట్లాడుతూ. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుంది…రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. ప్రభుత్వం చెప్పిన నాడు నేడు ఏమయ్యింది. పదో తరగతిలో ఎందుకు అంతమంది ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తాం అని జగన్ అన్నారు… ఇప్పుడు మెడలు వంచారు… కాళ్ల బేరానికి వచ్చారని దుయ్యబట్టారు.
జగన్ హోదా విషయంలో మెడలు వంచారు. జగన్ చర్యలకు భయపడేది లేదు….చాలా మంది సిఎంలను చూశాను. రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మిస్తానన్నారు. ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. రాష్ట్రంలో 8 లక్షల కోట్ల రూపాయాల అప్పు చేశారు…రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు. అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోయాయి. పన్నులు వేసిన డబ్బులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు.
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
రాష్ట్రంలో ఒక్క రైతు బాగున్నాడా….క్రాప్ హాలిడేకు కారణం ఈ ప్రభుత్వ వైఫల్యమే. ఉత్తరాంధ్ర బిసిలు టిడిపికి కంచుకోట….ఒక్క పైసా కూడా వెనుకబడిన వర్గాలకు ఈ ప్రభుత్వం ఖర్చు చెయ్యలేదు. ఉత్తరాంధ్రపై ఎ2కు పెత్తనం ఇస్తారా…ఇప్పుడు సుబ్బారెడ్డిని తెస్తారా? కళా వెంకట్ రావు, ప్రతిభారతి, ఎర్రంనాయుడు వంటి వారికి పదవులు ఇచ్చాం. ఇదీ సామాజిక న్యాయం. రాష్ట్రంలో సామాజిక న్యాయం మొదలు పెట్టింది ఎన్టీఆర్ ప్రభుత్వమే. విధ్వంసాలు వైసిపి చరిత్ర….నవ రత్నాలు కాదు…నవ ఘోరాలు అన్నారు.
రెస్కో సంస్థలో ఉద్యోగాలు అమ్ముకున్నారని స్వయంగా వైసీపీ ఎంపీయే చెప్పారు. దీనిపై విచారణ జరగాల్సిందే. విజయనగరం జిల్లాలో అభివృద్ది జరగలేదు. భూ కబ్జాలు మాత్రం జరుగుతున్నాయి. తోటపల్లి ప్రాజెక్ట్ కాల్వల పనులు కూడా పూర్తి చెయ్యలేదు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఎందుకు రాలేదు. ప్రభుత్వం చెప్పాలన్నారు చంద్రబాబు.
India vs South Africa : ముగిసిన ఇండియా బ్యాటింగ్.. సఫారీల టార్గెట్ 170
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!