నేడే చంద్రబాబు ఢిల్లీ టూర్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే ఒక్క మాటతో టీడీపీ నాయకుడు పట్టాభి రేపిన వ్యాఖ్యల దుమారంతో రేగిన చిచ్చు ఇప్పుడు ఢిల్లీని తాకింది. వైసీపీ, టీడీపీలు ఎత్తుకు, పైఎత్తు వేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. అయితే అధికార వైసీపీ త్రిముఖ వ్యూహంతో టీడీపీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుస్తారు. ఏపీలో వ్యవస్థలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది బాబు నాయకత్వంలోని బృందం.
అయితే ఈ ఎపిసోడ్ పై… ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహ దీక్షలతో ముందుకెళ్లిన వైసీపీ… రాష్ట్ర వ్యవహారాలు తెలిసేలా రాష్ట్రపతికి ఓ లేఖ పంపించాలనే వ్యూహంతో ఉంది . గౌరవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిపై టిడిపి నాయకుల అనుచిత వ్యాఖ్యలు, దానికి సంబంధించిన వీడియోస్ తో పాటు… రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారడానికి చంద్రబాబే కారణమంటూ ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు… ఈ వ్యవహారం మొత్తం రాష్ట్రపతి చెవిలో వేయాలని తద్వారా చంద్రబాబు కు ఢిల్లీలో షాక్ ఇవ్వాలని ప్లాన్ వేసింది వైసీపీ అధిష్టానం. మరోవైపు ఎన్నికల కమిషన్ కు కూడా ఈ విషయంపై లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు వైసీపీ ఎంపీలు. అసభ్య పదజాలంతో ఎమ్మెల్యేలను ఎంపీలను చివరికి ముఖ్యమంత్రిని కూడా టార్గెట్ చేస్తున్నారని., ఇలాంటి రాజకీయ పార్టీల గుర్తింపు ను రద్దు చేయాలని కోరనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?