రాజధాని వివాదం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది: పి.మధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని వివాదం ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి. మధు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం అమరావతిలో తిరిగి నిర్మాణాలు ప్రారం భించి వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. రాజధానిగా అమరా వతిని వివాదం చేయోద్దని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలి పారు. ప్రజా ఆందోళనలతో కేంద్రంలోని బీజేపీ మూడు నల్ల చట్టా లను రద్దు చేయాలన్సి వచ్చిందని చెప్పారు. ఆంధ్రదప్రదేశ్ ప్రభుత్వం కూగా ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని సీపీఎం డిమాండ్ చేస్తోందని ఆయన వివరించారు. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ప్రభుత్వాలు, ప్రజలు ఎంతో నష్టపోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఆలస్యం చేసినా మంచి నిర్ణ యం తీసుకుందని ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.
కొత్త బిల్లు ప్రవేశపెట్టిన అదికూడా ప్రజా ఆమోదం పొందితేనే మూడు రాజధానుల నిర్ణయం అమలవుతుందన్నారు. మోజార్టీ ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే రాజధాని నిర్ణయం ఒక్కటే కాదని, అవి అభివృద్ధి చెందడానికి ఇంకా ఎన్నో చేయోచ్చని ఆయన వ్యాఖ్యానిం చారు. ప్రభుత్వాలు ప్రజా పాలనను నిర్లక్ష్యం చేస్తే ప్రజా క్షేత్రంలో ప్రజలు తమ సమాధానం చెబుతారని ఏ ప్రభుత్వాలైన ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మధు అన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- Tags
- apassembly
- Capital Issue
- CPM
తాజావార్తలు
-
Trikala OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ ‘Awiqli’ విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
-
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
-
Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!