రాజధాని వివాదం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది: పి.మధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని వివాదం ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి. మధు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం అమరావతిలో తిరిగి నిర్మాణాలు ప్రారం భించి వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. రాజధానిగా అమరా వతిని వివాదం చేయోద్దని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలి పారు. ప్రజా ఆందోళనలతో కేంద్రంలోని బీజేపీ మూడు నల్ల చట్టా లను రద్దు చేయాలన్సి వచ్చిందని చెప్పారు. ఆంధ్రదప్రదేశ్ ప్రభుత్వం కూగా ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని సీపీఎం డిమాండ్ చేస్తోందని ఆయన వివరించారు. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ప్రభుత్వాలు, ప్రజలు ఎంతో నష్టపోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఆలస్యం చేసినా మంచి నిర్ణ యం తీసుకుందని ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.
కొత్త బిల్లు ప్రవేశపెట్టిన అదికూడా ప్రజా ఆమోదం పొందితేనే మూడు రాజధానుల నిర్ణయం అమలవుతుందన్నారు. మోజార్టీ ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే రాజధాని నిర్ణయం ఒక్కటే కాదని, అవి అభివృద్ధి చెందడానికి ఇంకా ఎన్నో చేయోచ్చని ఆయన వ్యాఖ్యానిం చారు. ప్రభుత్వాలు ప్రజా పాలనను నిర్లక్ష్యం చేస్తే ప్రజా క్షేత్రంలో ప్రజలు తమ సమాధానం చెబుతారని ఏ ప్రభుత్వాలైన ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మధు అన్నారు.
Also Read
- Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
- OTR: ఏలూరు కూటమిలో రగులుతున్న కుమ్ములాటలు! నేతల మధ్య కోల్డ్ వార్!
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
- Tags
- apassembly
- Capital Issue
- CPM
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
NBKxKoratalaSiva : పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య – కొరటాల శివ సినిమాపై టీమ్ క్లారిటీ
-
DC Beats Jana Nayagan: కేరళలో ‘డీసీ’ దూకుడు.. విజయ్ రికార్డుకు బ్రేక్, ఇప్పుడు రూ.100 కోట్ల టార్గెట్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!