Botsa Satyanarayana: ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానంలో మార్పు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఓపీఎస్ విధానంలోనూ కొంత మేర తగ్గడానికి ఉద్యోగులు అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను నెరవేర్చింది. నెరవేర్చని 5 శాతం హామీలలో సీపీఎస్ రద్దు అంశం ఒకటి. సీపీఎస్ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతిపాదనల పైనా చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్చలు నిర్వహించ లేదు.
పాత పెన్షన్ విధానం రాష్ట్రాలకు ఆర్థిక భారంగా మారుతుందని కేంద్రం సీపీఎస్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలతో పాటు 5 కోట్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. గురువులను గౌరవించు కోవడానికే ప్రభుత్వం ఎడ్యు ఫెస్ట్ 2022 నిర్వహిస్తోంది. ఎడ్యు ఫెస్ట్ నిర్వహణ సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలను అడ్డుకోడానికి కాదు. వనరుల సమీకరణ, సిబ్బంది ఉద్యోగుల పునర్వ్యస్థీకరణ అంశాలపై ఈ నెల 29 తేదీన సీ ఎస్ సమీర్ శర్మ సమావేశం నిర్వహించనున్నారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
Read Also: Bandi Sanjay : గుంట నక్కలు ఏకమయ్యారు.. బీజేపీ సింహం… సింగిల్గా వస్తుంది
సచివాలయం మొదటి బ్లాకులో అన్ని శాఖల ముఖ్య, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశం జరగనుంది. అటవీ శాఖ ద్వారా ఎర్ర చందనం వేలం, జీఎస్టీ వసూళ్లు, కోర్టు వివాదాల ద్వారా నిలిచిపోయిన రెవెన్యూ , ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల, స్టాంపుల ఆదాయం, 2724 గనుల లీజు నుంచి ఆదాయం తదితరాలపై చర్చ జరుగుతుంది. ప్రణాళిక, రహదారులు భవనాలు, పట్టణాల్లో ప్రజారోగ్యం, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, జలవనరుల శాఖల పునర్వవస్థీకరణపై చర్చిస్తారు. పరిశ్రమలు- వాణిజ్య శాఖలోని వివిధ కార్పొరేషన్లు, వైద్యారోగ్య శాఖలోని ఆయుష్, ఔషధ నియంత్రణ తదితర విభాగాల పునర్వ్యవస్థీకరణ పై చర్చ జరుగుతుంది. సంబంధిత హెచ్ఓడిలు ఉన్నతాధికారులు ఈ అంశాలపై ప్రతిపాదనలతో రావాలని సూచనలు జారీ అయ్యాయి.
Read Also:KV Anudeep: వెంకటేశ్తో సినిమా.. అదొక్కటే ఆలస్యమంటోన్న డైరెక్టర్
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో