Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bjp Poru Yatra For Water In North Andhra From Today

BJP: నేటి నుంచి ‘జలం కోసం-జన పోరు యాత్ర’

Published Date :April 7, 2022 , 8:44 am
By Sudhakar Ravula
BJP: నేటి నుంచి ‘జలం కోసం-జన పోరు యాత్ర’
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆ దిశగా దూకుడు పెం చుతోంది. ఈనెల 20వరకు వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉత్తరాంధ్ర తాగు, సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు పోరు యాత్రకు సిద్ధం అయింది. 500 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనేది బీజేపీ వాదన. ప్రతిపాదిత పనులు చేపడితే ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందుతుందని లెక్కలు చెబుతోంది. “జలం కోసం – ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర” నిర్వహిస్తోంది. వివిధ ప్రాజెక్ట్ ల ను సందర్శించడం, బహిరంగ సభలు ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడం బీజేపీ ప్రధాన ఉద్దేశం.

Read Also: JEE Mains 2022: జేఈఈ మెయిన్ మరోసారి రీ షెడ్యూల్

బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకత్వం తరలి వస్తుండగా… తొలి రోజు శ్రీకాకుళం నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. వంశధార హాఫ్ షోర్ ప్రాజెక్ట్ ప్రాంతమైన హిరమండలం కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేసింది. అక్కడి నుంచి ఒడిషా-ఆంధ్రాల మధ్య నలుగుతున్న నెరడి బ్యారేజ్, నిర్వాసీత సమస్యలను పరిశీస్తుంది. నదుల అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కాకపోవడం వల్ల సిక్కోలుకు సాగు, తాగునీటి ఇబ్బందులు…దశాబ్దాలుగా జరుగుతున్న నష్టంను ప్రజలకు వివరిస్తామంటోంది నాయకత్వం. జన పోరు యాత్ర రెండో రోజు పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో జరుగుతుంది. ఆఖరి రోజున విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ని దెబ్బతిన్న గ్రోయన్లు, సాగునీటి ప్రాజెక్ట్ లను పరిశీలిన చేయనుండగా ముగింపు సభ మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • BJP Poru Yatra
  • North Andhra
  • Water

తాజావార్తలు

  • Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం!

  • Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!

  • Peddi: ఫైనల్ టచ్.. పది రోజులే?

  • Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం..

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

ట్రెండింగ్‌

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions