అపథ మొక్కుల వాడికే అపద వచ్చింది : భాను ప్రకాష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అపథ మొక్కుల వాడికే అపద వచ్చింది అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. అది టీటీడీ దేవస్థానమా, వైసీపీ దేవస్థానమా, జగన్ రెడ్డి దేవస్థానమా అని ప్రశ్నించారు. పాలకమండలి సభ్యులు మరియు ఎక్స్ అఫిషియో సభ్యులు 29 మంది, ప్రత్యేక అహ్వానితులుగా 50 మంది ఉన్నారు. ఇది అన్యాయం, అపచారం, ఇది రూల్స్ కి వ్యతిరేకం. వర్క్ బోర్డ్ మరియు క్రిస్టియన్ కి సంభందించిన సంస్థల్లో కలుగజేసుకు నే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని అడిగారు. ఈ జంబో ప్యాక్ తో పాలకమండలి సమావేశం ఎక్కడ నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ముల విరాట్ నుంచి జయ విజయులు వరకు ఈ పాలకమండలి సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు సరిపోతారు… జగన్ కి చట్టం చుట్టమా…? చట్టంలో లేని నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఇంతమంది సభ్యులు నియమించడం వెనుక కారణాలు ఏంటి అని అడిగారు.
ప్రభుత్వ పెద్దలకు ఎంత ముడుపులు అందాయి ప్రశ్నించిన ఆయన భారీగానే చేతులు మారాయి. శ్రీకాళహస్తి చైర్మన్ గా నియమించిన వ్యక్తికి, టీటీడీ పాలమండలి లో ప్రత్యేక అహ్వానితుడిగా చోటు ఎలా కల్పిస్తారు, ఆ జీఓ ఏమైంది… ఇప్పుడు నియమించిన పాలకమండలి సభ్యుల్లో చాలామందికి నేర చరిత్ర ఉంది, వారిని ఎలా పాలకమండలి లో చేరుస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో ఇంత మంది సభ్యులు ఆలయంలో ఉంటే, అధికారులు, ఉద్యోగులు ఎక్కడ ఉండాలి అని ప్రశ్నించారు.
Also Read
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?