Bhumana Karunakar Reddy: పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..
- పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. గత 14 ఏళ్లలో పవన్ ఆయన కుమార్తెలను ఎప్పుడు దర్శనానికి తీసుకురాలేదు..
- సనాతన ధర్మం గురించి ఓనమాలైనా పవన్ కల్యాణ్కు తెలుసా?: భూమన కరుణాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: గత 14 ఏళ్లలో ఎప్పుడు పవన్ కల్యాణ్ ఆయన కుమార్తెలకు దర్శనానికి తీసుకుని రాలేదు అని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మంలో పసిబిడ్డలకు తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ.. కానీ అది ఎప్పుడు చేయలేదు.. పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. పవన్ సినిమాలో ఓ పాట పాడుతూ సెటైర్ వేసినా భూమన.. డిక్లరేషన్ సభ పేరుతో జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. కోర్టులను సైతం హెచ్చరించేలా మాట్లాడాడు.. కల్లు తాగినా కోతిలా పవన్ స్వామీ మాట్లాడాడు.. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కథ వెనుక చాలా పెద్ద అజెండా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు సనాతన ధర్మంలో ఆయన చెప్పినట్లే గోడ్డు మాంసం తినొచ్చు.. సనాతన ధర్మం గురించి ఓనమాలైనా పవన్ కల్యాణ్ తెలుసా..? అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Kia EV9: కియా ఎలక్ట్రిక్ SUV విడుదల.. ఒక్క ఛార్జింగ్తో 561 కి.మీ
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఇక, పవన్ కల్యాణ్ ఒక క్షుద్ర రాజకీయాకుడిలా హైందవ మతానికి అన్యాయం చేయాలని చూస్తున్మాడని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. పవన్ హిందూ జాతీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.. నువ్వు చేసినా ఆరోపణలపై వెంకటేశ్వర దగ్గర ప్రమాణం చేయ్.. నాలుగు భాషాల్లో మాట్లాడి అరాచకాలను సృష్టించాలని చూస్తున్నాడు.. పవన్ మనస్సు మొత్తం విషం నిండి ఉంది.. సభలో దేవుడు గురించి మాట్లాడుతానని చెప్పి జగన్ కేసుల గురించి మాట్లాడుతావా.. శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు.. మరి పవన్ స్వామీలు చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని అని అడిగారు. రాముడిని ఎప్పుడు ఎలా ఆదర్శం తీసుకున్నావ్ పవన్.. పవన్ కల్యాణ్ ప్రశ్నలు చంద్రబాబుకు వేయాలీ.. మాకు కాదు అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు
అలాగే, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరం మాకు లేదు.. కానీ పవన్ కల్యాణ్ చేస్తే మాకు అభ్యంతరం అని కరుణాకర్ రెడ్డి అన్నారు. పచ్చి రాజకీయ నాయకుడైనా పవన్ స్వామీ చేబితే మేము వినము.. పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుంది అని విమర్శించారు. రాజకీయంగా ఎదగడానికి పవన్ కాషాయం ధరించాడు.. సుప్రీం కోర్టును ప్రభావితం చేయడానికి ఈరోజు పవన్ కల్యాణ్ మాట్లాడాడు.. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో పవన్ స్వామీలు వారి దివ్యశక్తితో కనుక్కోవాలని కోరుకుంటున్నాను అని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!