Bhumana Karunakar Reddy: పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..
- పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. గత 14 ఏళ్లలో పవన్ ఆయన కుమార్తెలను ఎప్పుడు దర్శనానికి తీసుకురాలేదు..
- సనాతన ధర్మం గురించి ఓనమాలైనా పవన్ కల్యాణ్కు తెలుసా?: భూమన కరుణాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: గత 14 ఏళ్లలో ఎప్పుడు పవన్ కల్యాణ్ ఆయన కుమార్తెలకు దర్శనానికి తీసుకుని రాలేదు అని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మంలో పసిబిడ్డలకు తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ.. కానీ అది ఎప్పుడు చేయలేదు.. పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. పవన్ సినిమాలో ఓ పాట పాడుతూ సెటైర్ వేసినా భూమన.. డిక్లరేషన్ సభ పేరుతో జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. కోర్టులను సైతం హెచ్చరించేలా మాట్లాడాడు.. కల్లు తాగినా కోతిలా పవన్ స్వామీ మాట్లాడాడు.. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కథ వెనుక చాలా పెద్ద అజెండా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు సనాతన ధర్మంలో ఆయన చెప్పినట్లే గోడ్డు మాంసం తినొచ్చు.. సనాతన ధర్మం గురించి ఓనమాలైనా పవన్ కల్యాణ్ తెలుసా..? అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Kia EV9: కియా ఎలక్ట్రిక్ SUV విడుదల.. ఒక్క ఛార్జింగ్తో 561 కి.మీ
Also Read
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ఇక, పవన్ కల్యాణ్ ఒక క్షుద్ర రాజకీయాకుడిలా హైందవ మతానికి అన్యాయం చేయాలని చూస్తున్మాడని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. పవన్ హిందూ జాతీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.. నువ్వు చేసినా ఆరోపణలపై వెంకటేశ్వర దగ్గర ప్రమాణం చేయ్.. నాలుగు భాషాల్లో మాట్లాడి అరాచకాలను సృష్టించాలని చూస్తున్నాడు.. పవన్ మనస్సు మొత్తం విషం నిండి ఉంది.. సభలో దేవుడు గురించి మాట్లాడుతానని చెప్పి జగన్ కేసుల గురించి మాట్లాడుతావా.. శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు.. మరి పవన్ స్వామీలు చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని అని అడిగారు. రాముడిని ఎప్పుడు ఎలా ఆదర్శం తీసుకున్నావ్ పవన్.. పవన్ కల్యాణ్ ప్రశ్నలు చంద్రబాబుకు వేయాలీ.. మాకు కాదు అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు
అలాగే, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరం మాకు లేదు.. కానీ పవన్ కల్యాణ్ చేస్తే మాకు అభ్యంతరం అని కరుణాకర్ రెడ్డి అన్నారు. పచ్చి రాజకీయ నాయకుడైనా పవన్ స్వామీ చేబితే మేము వినము.. పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుంది అని విమర్శించారు. రాజకీయంగా ఎదగడానికి పవన్ కాషాయం ధరించాడు.. సుప్రీం కోర్టును ప్రభావితం చేయడానికి ఈరోజు పవన్ కల్యాణ్ మాట్లాడాడు.. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో పవన్ స్వామీలు వారి దివ్యశక్తితో కనుక్కోవాలని కోరుకుంటున్నాను అని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!