Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యుడి వ్యాఖ్యలపై భాను ప్రకాష్ రెడ్డి ఫైర్
- భగవద్గీత వల్ల మన బతుకులు మారవు: టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు
- ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి
- హిందువులకు ఎంఎస్ రాజు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలి: భాను ప్రకాష్ రెడ్డి
Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యులు MS రాజు చేసిన వాఖ్యలపై మరో పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 5,125 సంవత్సరాల చరిత్ర కలిగిన భగవద్గీతను ఎంఎస్ రాజు అవహేళన చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో గణేష్ ప్రతిమతో పాటు భగవద్గీతను తీసుకు వెళ్లారు అని గుర్తు చేశారు. ప్రధాని మోడీ విదేశి పర్యటన సమయంలో ఆయా దేశాల ప్రతినిధులకు భగవద్గీతను బహుకరిస్తారని పేర్కొన్నారు. హిందువులకు ఎంఎస్ రాజు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Allu Sirish: అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి – అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ పోస్ట్ వైరల్!
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
అయితే, ఓ సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. భగవద్గీత వల్ల మన బతుకులు మార్చ బడలేదు.. కేవలం రాజ్యాంగ వల్లే మారతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తే సహించేది లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
-
Kavitha: కవిత ‘TRS’ పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
-
Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!