Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యుడి వ్యాఖ్యలపై భాను ప్రకాష్ రెడ్డి ఫైర్
- భగవద్గీత వల్ల మన బతుకులు మారవు: టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు
- ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి
- హిందువులకు ఎంఎస్ రాజు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలి: భాను ప్రకాష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యులు MS రాజు చేసిన వాఖ్యలపై మరో పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 5,125 సంవత్సరాల చరిత్ర కలిగిన భగవద్గీతను ఎంఎస్ రాజు అవహేళన చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో గణేష్ ప్రతిమతో పాటు భగవద్గీతను తీసుకు వెళ్లారు అని గుర్తు చేశారు. ప్రధాని మోడీ విదేశి పర్యటన సమయంలో ఆయా దేశాల ప్రతినిధులకు భగవద్గీతను బహుకరిస్తారని పేర్కొన్నారు. హిందువులకు ఎంఎస్ రాజు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Allu Sirish: అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి – అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ పోస్ట్ వైరల్!
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
అయితే, ఓ సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. భగవద్గీత వల్ల మన బతుకులు మార్చ బడలేదు.. కేవలం రాజ్యాంగ వల్లే మారతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తే సహించేది లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!