MLA Parthasarathy: 29 వేల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని పేద వర్గాలకు జరిగిన లబ్ధి గురించి చెప్పేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర చేపట్టినట్టు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. గురువారం పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యత్రలో ఎమ్మెల్యే పార్థసారధి, వైసీపీ నేతలు రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తంగా 1.10 లక్షల మందికి 1299 కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని తెలిపారు. పేద వాళ్లకు 29 వేల పైచిలుకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, నియోజకవర్గంలో కాలువ గట్లలో నివసించేవారికి 75%సిమెంట్ రోడ్లు,నీటికుళాయిలు సౌకర్యాలు కల్పించామని చెప్పారు.
Also Read: AITUC Miryala Rangaiah : గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 30 వేల మైనారిటీ కుటుంబాల కోసం మూడు షాధికాణాలు నిర్మించడం జరిగిందని, R&B రోడ్లు75శాతం పూర్తి చేసామన్నారు. అలాగే మార్కెట్ యార్డులు ,PACS,CDC చైర్మన్లు అన్ని కూడా అణగారిన వర్గాలకు ఇవ్వడం జరిగిందని, బందరు కాలువలో పూడికతీత అన్ని ఈ ప్రభుత్వం హయాంలోనే పూర్తి చేశామని వివరించారు. అనంతరం వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గరి నుంచి bc,sc,st లకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. విద్య,వైద్యం అన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో కి తీసుకురావడం జరిగిందని, బలహీన వర్గాలకు చెందిన నలుగురని రాజ్యసభ సభ్యులుగా పంపించారని చెప్పారు.
Also Read: RGV: నోరు జారిన రామ్ గోపాల్ వర్మ.. కేసు పెట్టిన బర్రెలక్క..
జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలియడం కోసం ఈ యాత్ర జరుగుతుందని, పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమన్నారు. అలాగే అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో రెండు సంవత్సరాలు ప్రజలకు ఎన్నో అభివృద్ధి ఫలాలు అందించామని, తలసరి ఆదాయంలో ఏపీ 197 నుంచి 9వ స్థానంలోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4.93 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, వ్యవసాయం రంగాన్ని కూడా ఈ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. విద్యలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీ పథకాల్లో భాగంగా 42 వేల కోట్లు పై చిలుకు ఖర్చు చేశామని, 17 మెడికల్ కాలేజీలు తెచ్చామన్నారు.
తాజావార్తలు
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!