Minister Narayana: వైసీపీ వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు..
- రాజధానికి సంబంధించి కీలక సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు..
- 15 వేల కోట్ల పనులకు ఏడీసీ ఆమోదం తెలిపింది..
- వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 45వ సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014- 19లో 43 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడింది అన్నారు. రాజధాని పనులు ఆగిపోయాయి.. మేము అధికారంలోకి వచ్చాక మొదటి క్యాబినెట్ లోనే రాజధానిపై నిర్ణయం తీసుకున్నాం.. ఈ ప్రభుత్వం రాగానే రాజధానికి సంబంధించి కొన్ని కమిటీలు ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. జీవోఎంలో తీసుకున్న నిర్ణయాలు సీఆర్డీఏలో పెట్టామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
ఇక, 31 సంస్థలకు పనులు ఇవ్వడానికి ఆమోదం తెలిపామని మంత్రి నారాయణ చెప్పారు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు.. ఈ రాజధానికి అయ్యే ఖర్చు ప్రజల పన్నుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టము.. అమరావతి కాపిటల్ సిటీలో 6 వేల ఎకరాలు సీఆర్డీఏకు మిగిలింది.. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి.. రకరకాల మార్గాలతో కాపిటల్ సిటీ కడతాం.. ల్యాండ్ రేట్ పెరిగిన వెంటనే ఆక్షన్ కో భూములను ఆమ్మడం వలన అభివృద్ధి జరుగుతుంది మంత్రి నారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం