AP CS Vijayanand: స్వచ్ఛతకే ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది..
- విజయవాడ: స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎస్ విజయానంద్..
- డ్రోన్లతో కాలువల స్ప్రేయింగ్ ప్రారంభించిన ఏపీ సీఎస్..
- పారిశుధ్య విధానాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన సీఎస్ విజయానంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CS Vijayanand: విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఏపీ సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. డ్రోన్లతో కాలువల స్ప్రేయింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఏపీ సీఎస్ సైతం పాల్గొన్నారు. యుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దగ్గర ఏర్పాటు చేసిన పారిశుధ్య విధానాల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఇక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ.. పారిశుధ్యంగా ఉంటే అనారోగ్యం కలుగదు అని తెలిపారు. తడిచెత్త, పొడిచెత్త వేరు చేయడం చాలా అవసరం.. పారిశుధ్యంలో అధునాతన సాంకేతిక విధానాలను వినియోగించాలని సూచనలు జారీ చేశారు.
Read Also: Donald Trump : ట్రంప్, మస్క్ నిర్ణయం కారణంగా రోడ్డున పడ్డ 10వేల మంది
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
ఇక, ప్లాస్టిక్ ను నిషేధించడం ద్వారా స్వచ్ఛతను అరికట్టవచ్చు అని ఏపీ సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ చాలా అవసరం.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని వెల్లడించారు. మరోవైపు, ఈరోజు నెల్లూరు జిల్లాలోని కందుకూరులో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!