AP CM YS Jaganmohan Reddy: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాను పరామర్శించిన జగన్
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM YS Jaganmohan Reddy: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల సీజే జస్టిస్ పీకే మిశ్రా మాతృమూర్తి నళిని మిశ్రా అనారోగ్యంతో మృతి చెందగా.. ఇవాళ సతీమణి భారతితో ఆయన సీజే నివాసానికి వెళ్లి పరామర్శించారు. జస్టిస్ మిశ్రా కుటుంబాన్ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల హైకోర్టు సీజే జస్టిస్ పీకే మాతృమూర్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Mahatma Gandhi : ముస్తాబైన మహాత్మాగాంధీని అరెస్ట్ చేసి ఉంచిన బొల్లారం పోలీస్ స్టేషన్..
Also Read
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!