Cheating: రియల్ ఎస్టేట్లో భారీ నష్టాలు.. రూ.20 కోట్లు టోకరా..!
- రియల్ ఎస్టేట్లో భారీ నష్టాలు..
- 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టిన వడ్డీ వ్యాపారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheating: రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతో ఓ వడ్డీ వ్యాపారి 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ ఘటన కలకలం రేపుతుంది. వడ్డీ వ్యాపారిగా ఉన్న కూర్మదాసు హేమంత్.. కొత్తపేట మెయిన్ రోడ్ లో సత్య సూర్య బ్యాంకర్స్ ను ప్రారంభించి ఇందులో పార్టనర్ గా ఉన్నారు.. అయితే హేమంత్ తాకట్టు వడ్డీ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మరొకరితో భాగస్వామ్యగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వెయ్యడానికి అవసరమైన పెట్టుబడి కోసం బంధువులు, స్నేహితుల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లు సేకరించారు. రియల్ ఎస్టేట్ మందగించడం.. మరోపక్క తెచ్చిన మొత్తానికి వడ్డీలు పెరిగి పోవడంతో డిపాజిట్ దారులకు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
Read Also: UP: రైతుకు సమీపంగా వచ్చిన పులి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
వడ్డీ వ్యాపారంలో బంగారు వస్తువులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బుతో కుటుంబం మొత్తం గైర్హాజర్ అయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. దీంతో, డిపాజిట్ దారులు తాకట్టు కొట్టు వద్దకు క్యూకట్టారు. అయితే, ఆ షాపుకి రెండు రోజులుగా తాళాలు వేసి ఉండటంతో వీరికి ఏంచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.. దీనికి తోడు తాకట్టు కోసం పెట్టిన బంగారం బ్యాంకర్స్ లో ఉన్నాయో లేవోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే హేమంత్ కు రియల్ ఎస్టేట్లో పార్టనర్ కూడా హేమంత్ కంటే ముందు నుంచి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈవ్యవహారం మొత్తం కోట్లు దాటతాయని తెలుస్తోంది దీనిపై బాధితులు పోలీసులను ఒక్కొక్కరుగా ఆశ్రయిస్తున్నారు . ఈ మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!