Cheating: రియల్ ఎస్టేట్లో భారీ నష్టాలు.. రూ.20 కోట్లు టోకరా..!
- రియల్ ఎస్టేట్లో భారీ నష్టాలు..
- 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టిన వడ్డీ వ్యాపారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheating: రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతో ఓ వడ్డీ వ్యాపారి 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ ఘటన కలకలం రేపుతుంది. వడ్డీ వ్యాపారిగా ఉన్న కూర్మదాసు హేమంత్.. కొత్తపేట మెయిన్ రోడ్ లో సత్య సూర్య బ్యాంకర్స్ ను ప్రారంభించి ఇందులో పార్టనర్ గా ఉన్నారు.. అయితే హేమంత్ తాకట్టు వడ్డీ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మరొకరితో భాగస్వామ్యగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వెయ్యడానికి అవసరమైన పెట్టుబడి కోసం బంధువులు, స్నేహితుల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లు సేకరించారు. రియల్ ఎస్టేట్ మందగించడం.. మరోపక్క తెచ్చిన మొత్తానికి వడ్డీలు పెరిగి పోవడంతో డిపాజిట్ దారులకు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
Read Also: UP: రైతుకు సమీపంగా వచ్చిన పులి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
వడ్డీ వ్యాపారంలో బంగారు వస్తువులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బుతో కుటుంబం మొత్తం గైర్హాజర్ అయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. దీంతో, డిపాజిట్ దారులు తాకట్టు కొట్టు వద్దకు క్యూకట్టారు. అయితే, ఆ షాపుకి రెండు రోజులుగా తాళాలు వేసి ఉండటంతో వీరికి ఏంచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.. దీనికి తోడు తాకట్టు కోసం పెట్టిన బంగారం బ్యాంకర్స్ లో ఉన్నాయో లేవోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే హేమంత్ కు రియల్ ఎస్టేట్లో పార్టనర్ కూడా హేమంత్ కంటే ముందు నుంచి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈవ్యవహారం మొత్తం కోట్లు దాటతాయని తెలుస్తోంది దీనిపై బాధితులు పోలీసులను ఒక్కొక్కరుగా ఆశ్రయిస్తున్నారు . ఈ మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!