Amaravati JAC: అమరావతి రాజధాని జేఏసీ భేటీ.. రైతుల సమస్యల పరిష్కారంపై చర్చ!
- గుంటూరులో అమరావతి రాజధాని జేఏసీ సమావేశం..
- రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై కీలక చర్చ..
- ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati JAC: గుంటూరులో అమరావతి రాజధాని జేఏసీ సమావేశం అయింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ నేత జమ్ముల శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రాజధాని రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు.. వైసీపీ విధ్వంసకర పాలనకి వ్యతిరేకంగా రైతులు పోరాడారు.. కూటమి వచ్చాక 2025 ఆగస్టు 5వ తేదీన మంత్రి నారాయణను కలిసి సమస్యలు పరిష్కారం చేయాలని కోరాం.. సమస్యలు పరిష్కరించలేదు, మళ్లీ మమ్మల్ని కలవలేదు అని అమరావతి జేఏసీ నేత పేర్కొన్నారు.
Read Also: iPhone 17 vs OnePlus 15: మీ బడ్జెట్ 70 వేలా.. ఐఫోన్ 17, వన్ప్లస్ 15లలో ఏది బెటర్!
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
అలాగే, సీఎం చంద్రబాబు రాజధాని అంశాలపై సానుకూలంగా ఉన్నా కలవడానికి కుదరటం లేదని జేఏసీ నేత జమ్ముల శ్యామ్ కిషోర్ తెలిపారు. సీఆర్డీఏ అధికారులు మమ్మల్ని కలవడానికి, సమస్యలు చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో.. రైతుల సమస్యల కూడా పరిష్కరించడం అంతే ముఖ్యం అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల చివర్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం.. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!