Amaravati JAC: అమరావతి రాజధాని జేఏసీ భేటీ.. రైతుల సమస్యల పరిష్కారంపై చర్చ!
- గుంటూరులో అమరావతి రాజధాని జేఏసీ సమావేశం..
- రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై కీలక చర్చ..
- ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati JAC: గుంటూరులో అమరావతి రాజధాని జేఏసీ సమావేశం అయింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ నేత జమ్ముల శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రాజధాని రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు.. వైసీపీ విధ్వంసకర పాలనకి వ్యతిరేకంగా రైతులు పోరాడారు.. కూటమి వచ్చాక 2025 ఆగస్టు 5వ తేదీన మంత్రి నారాయణను కలిసి సమస్యలు పరిష్కారం చేయాలని కోరాం.. సమస్యలు పరిష్కరించలేదు, మళ్లీ మమ్మల్ని కలవలేదు అని అమరావతి జేఏసీ నేత పేర్కొన్నారు.
Read Also: iPhone 17 vs OnePlus 15: మీ బడ్జెట్ 70 వేలా.. ఐఫోన్ 17, వన్ప్లస్ 15లలో ఏది బెటర్!
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
అలాగే, సీఎం చంద్రబాబు రాజధాని అంశాలపై సానుకూలంగా ఉన్నా కలవడానికి కుదరటం లేదని జేఏసీ నేత జమ్ముల శ్యామ్ కిషోర్ తెలిపారు. సీఆర్డీఏ అధికారులు మమ్మల్ని కలవడానికి, సమస్యలు చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో.. రైతుల సమస్యల కూడా పరిష్కరించడం అంతే ముఖ్యం అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల చివర్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం.. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!