Amaravati JAC: అమరావతి రాజధాని జేఏసీ భేటీ.. రైతుల సమస్యల పరిష్కారంపై చర్చ!
- గుంటూరులో అమరావతి రాజధాని జేఏసీ సమావేశం..
- రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై కీలక చర్చ..
- ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు..
Amaravati JAC: గుంటూరులో అమరావతి రాజధాని జేఏసీ సమావేశం అయింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ నేత జమ్ముల శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రాజధాని రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు.. వైసీపీ విధ్వంసకర పాలనకి వ్యతిరేకంగా రైతులు పోరాడారు.. కూటమి వచ్చాక 2025 ఆగస్టు 5వ తేదీన మంత్రి నారాయణను కలిసి సమస్యలు పరిష్కారం చేయాలని కోరాం.. సమస్యలు పరిష్కరించలేదు, మళ్లీ మమ్మల్ని కలవలేదు అని అమరావతి జేఏసీ నేత పేర్కొన్నారు.
Read Also: iPhone 17 vs OnePlus 15: మీ బడ్జెట్ 70 వేలా.. ఐఫోన్ 17, వన్ప్లస్ 15లలో ఏది బెటర్!
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
అలాగే, సీఎం చంద్రబాబు రాజధాని అంశాలపై సానుకూలంగా ఉన్నా కలవడానికి కుదరటం లేదని జేఏసీ నేత జమ్ముల శ్యామ్ కిషోర్ తెలిపారు. సీఆర్డీఏ అధికారులు మమ్మల్ని కలవడానికి, సమస్యలు చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో.. రైతుల సమస్యల కూడా పరిష్కరించడం అంతే ముఖ్యం అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల చివర్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం.. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!