New Land Registration Charges: ఏపీలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. నేటి నుంచే అమలు..
- ఏపీలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు..
- నేటి నుంచి అమల్లోకి పెరిగిన ఛార్జీలు..
- ఏపీలో నిన్న అర్ధరాత్రి వరకూ కొనసాగిన రిజిస్ట్రేషన్లు..
- రిజిస్ట్రేషన్ల కోసం బారులు తీరిన జనం..
- ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల రిజిస్ట్రేషన్లు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Land Registration Charges: ఏపీలో ఇవాళ్టి నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయి. జనవరి 31వరకే ప్రస్తుత ధరలు ఉండగా.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కనీసం 20 శాతం పెరుగనున్నాయి. దీంతో తక్కువ ధరలతో జరిగిన క్రయవిక్రయాలను రిజిస్టర్ చేసుకోవడానికి నిన్నటి వరకు క్లయింట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు. రెండు, మూడు రోజులుగా ఏపీలో ఏ రిజిస్ట్రార్ ఆఫీస్ చూసినా జనాలతో కిటకిటలాడాయి. బుధవారం అమావాస్య రావడంతో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు కాలేదు. ఎదురు అమావాస్య అని మంగళవారం కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లలేదు. దీంతో.. గురు, శుక్రవారాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
Read Also: Congress MLC Candidate: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు ఖరారు
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ రద్దీగా మారడంతో.. దాని ప్రభావం సర్వర్లపై పడింది. సాధారణం కంటే రిజిస్ట్రేషన్లు డబుల్ అవుతుండటంతో.. పలు ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కంప్యూటర్లు మొరాయించాయి. సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో సిబ్బంది రాత్రి వరకూ పని చేయాల్సి వచ్చింది. వచ్చిన డాక్యుమెంట్లన్నింటినీ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిన్న కూడా అర్ధరాత్రి దాటే వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!