Mega PTM in AP: నేడు ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.. గిన్నిస్ బుక్ రికార్డ్స్లో ఈవెంట్..!
- ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్..
- అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో కార్యక్రమం..
- 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్..
- సుమారు 75 లక్షల మంది విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega PTM in AP: ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించనున్నారు… సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో పాల్గొంటారు.. 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్ జరగనుంది.. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు.. 3 లక్షలకు పైగా టీచర్లు.. కోటి 50 లక్షల మంది తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డ్ దిశగా జరగనుంది.. పాజిటివ్ పేరెంటింగ్.. స్కూళ్లలో మౌళిక సదుపాయాలు.. విద్యార్థుల ప్రోగ్రెస్ పై ప్రధానంగా చర్చ జరగనుంది..
Read Also: Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్!
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది.. స్కూలు అంటే కేవలం తరగతి గదిలో కూర్చో బెట్టి పాఠాలు చెప్పడం కాదని.. పిల్లల్లో నైతికత పెంచడం… ఉపాధ్యాయులు.. తల్లిదండ్రుల పాత్ర సూచించడం ప్రధాన ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ… ప్రైవేట్ స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించే కార్యక్రమంగా నిర్వహించనుంది ప్రభుత్వం.
Read Also: Samsung Galaxy Z Flip 7 FE: పవర్ ఫుల్ ప్రాసెసర్, ఏఐ ఫీచర్లతో.. సామ్ సంగ్ Galaxy Z Flip 7 FE విడుదల..
విద్యార్థి ప్రగతి.. స్కూల్ వాతావరణం.. ఫుడ్ ఏ రకంగా ఉంది అనే అంశంపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకుంటారు.. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతికి సంబంధించి వివరించి ప్రోగ్రెస్ కార్డులను అందిస్తారు.. సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేష్ ఇవాళ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో విద్యార్థులతో ఒక మొక్క నాటిస్తారు.. పర్యావరణ పెంపు.. ఆహ్లాద కర వాతావరణం… మంచి పరిసరాలు. వీటిపై అవగాహన కల్పిస్తారు.. గుడ్ టచ్ బాడ్ టచ్. ఈ రెండిటి తేడా వివరిస్తారు.. డ్రగ్ ఎడిక్షన్.. చిన్న వయసులోనే మత్తు పదార్ధాల అలవాటు వీటికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తారు.. పాజిటివ్ పేరెంటింగ్ పై నిపుణులు వివరిస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది….
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!