Mega PTM in AP: నేడు ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.. గిన్నిస్ బుక్ రికార్డ్స్లో ఈవెంట్..!
- ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్..
- అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో కార్యక్రమం..
- 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్..
- సుమారు 75 లక్షల మంది విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega PTM in AP: ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించనున్నారు… సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో పాల్గొంటారు.. 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్ జరగనుంది.. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు.. 3 లక్షలకు పైగా టీచర్లు.. కోటి 50 లక్షల మంది తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డ్ దిశగా జరగనుంది.. పాజిటివ్ పేరెంటింగ్.. స్కూళ్లలో మౌళిక సదుపాయాలు.. విద్యార్థుల ప్రోగ్రెస్ పై ప్రధానంగా చర్చ జరగనుంది..
Read Also: Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్!
Also Read
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది.. స్కూలు అంటే కేవలం తరగతి గదిలో కూర్చో బెట్టి పాఠాలు చెప్పడం కాదని.. పిల్లల్లో నైతికత పెంచడం… ఉపాధ్యాయులు.. తల్లిదండ్రుల పాత్ర సూచించడం ప్రధాన ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ… ప్రైవేట్ స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించే కార్యక్రమంగా నిర్వహించనుంది ప్రభుత్వం.
Read Also: Samsung Galaxy Z Flip 7 FE: పవర్ ఫుల్ ప్రాసెసర్, ఏఐ ఫీచర్లతో.. సామ్ సంగ్ Galaxy Z Flip 7 FE విడుదల..
విద్యార్థి ప్రగతి.. స్కూల్ వాతావరణం.. ఫుడ్ ఏ రకంగా ఉంది అనే అంశంపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకుంటారు.. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతికి సంబంధించి వివరించి ప్రోగ్రెస్ కార్డులను అందిస్తారు.. సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేష్ ఇవాళ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో విద్యార్థులతో ఒక మొక్క నాటిస్తారు.. పర్యావరణ పెంపు.. ఆహ్లాద కర వాతావరణం… మంచి పరిసరాలు. వీటిపై అవగాహన కల్పిస్తారు.. గుడ్ టచ్ బాడ్ టచ్. ఈ రెండిటి తేడా వివరిస్తారు.. డ్రగ్ ఎడిక్షన్.. చిన్న వయసులోనే మత్తు పదార్ధాల అలవాటు వీటికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తారు.. పాజిటివ్ పేరెంటింగ్ పై నిపుణులు వివరిస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది….
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!