Mega PTM in AP: నేడు ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.. గిన్నిస్ బుక్ రికార్డ్స్లో ఈవెంట్..!
- ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్..
- అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో కార్యక్రమం..
- 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్..
- సుమారు 75 లక్షల మంది విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega PTM in AP: ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించనున్నారు… సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో పాల్గొంటారు.. 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్ జరగనుంది.. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు.. 3 లక్షలకు పైగా టీచర్లు.. కోటి 50 లక్షల మంది తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డ్ దిశగా జరగనుంది.. పాజిటివ్ పేరెంటింగ్.. స్కూళ్లలో మౌళిక సదుపాయాలు.. విద్యార్థుల ప్రోగ్రెస్ పై ప్రధానంగా చర్చ జరగనుంది..
Read Also: Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్!
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది.. స్కూలు అంటే కేవలం తరగతి గదిలో కూర్చో బెట్టి పాఠాలు చెప్పడం కాదని.. పిల్లల్లో నైతికత పెంచడం… ఉపాధ్యాయులు.. తల్లిదండ్రుల పాత్ర సూచించడం ప్రధాన ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ… ప్రైవేట్ స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించే కార్యక్రమంగా నిర్వహించనుంది ప్రభుత్వం.
Read Also: Samsung Galaxy Z Flip 7 FE: పవర్ ఫుల్ ప్రాసెసర్, ఏఐ ఫీచర్లతో.. సామ్ సంగ్ Galaxy Z Flip 7 FE విడుదల..
విద్యార్థి ప్రగతి.. స్కూల్ వాతావరణం.. ఫుడ్ ఏ రకంగా ఉంది అనే అంశంపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకుంటారు.. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతికి సంబంధించి వివరించి ప్రోగ్రెస్ కార్డులను అందిస్తారు.. సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేష్ ఇవాళ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో విద్యార్థులతో ఒక మొక్క నాటిస్తారు.. పర్యావరణ పెంపు.. ఆహ్లాద కర వాతావరణం… మంచి పరిసరాలు. వీటిపై అవగాహన కల్పిస్తారు.. గుడ్ టచ్ బాడ్ టచ్. ఈ రెండిటి తేడా వివరిస్తారు.. డ్రగ్ ఎడిక్షన్.. చిన్న వయసులోనే మత్తు పదార్ధాల అలవాటు వీటికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తారు.. పాజిటివ్ పేరెంటింగ్ పై నిపుణులు వివరిస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది….
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!