Bengaluru and Hyderabad: నాణేనికి ఒక వైపు మెరుపు. మరో వైపు.. మరక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru and Hyderabad: బెంగళూరు.. హైదరాబాద్.. మన దేశంలోని ఐటీ రంగంలో దూసుకెళుతున్న నగరాలు. ఇది.. నాణేనికి ఒక వైపైతే.. మరో వైపు.. ఈ రెండు సిటీలు సైబర్ నేరాల్లో కూడా లీడింగ్లో ఉన్నాయి. 2021వ సంవత్సరంలో మొత్తం 52 వేల 974 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఇందులో సగం కేసులు కేవలం కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లలోనే రిజిస్టర్ అయ్యాయి.
ఈ లేటెస్ట్ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. అయితే.. ఈ సంస్థ కేవలం ఎఫ్ఐఆర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. అందువల్ల ఇది వాస్తవ పరిస్థితికి పూర్తిగా అద్దం పట్టదు. గవర్నమెంట్ పోర్టల్లో 2020వ సంవత్సరం నుంచి 16 లక్షలకు పైగా సైబర్ క్రైమ్ సంబంధిత ఫిర్యాదులు నమోదయ్యాయి. దీన్నిబట్టి సగటున 50 సంఘటనలకు ఒకటి చొప్పున మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతోందని అర్థంచేసుకోవచ్చు.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
Swiggy’s Losses: మగ్గిపోతున్న స్విగ్గీ
అంతేకాదు. నేరం జరిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే అవగాహన ప్రజల్లో పెరిగిందనటానికి కూడా ఈ గణాంకాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ.. సైబర్ క్రైమ్స్ కట్టడికి ఈ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవనే అభిప్రాయం నెలకొంది. ఎందుకంటే.. ఇండియాలో 2020 చివరి నాటికి 202 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి.
దీంతో ఈ నేరాల వల్ల దేశ వ్యాపార రంగానికి 2022లో యావరేజ్గా 2 పాయింట్ 3 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. సైబర్ సెక్యూరిటీ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ గత ఏడేళ్లలో 9 రెట్లు పెరిగింది. ప్రస్తుత బడ్జెట్లో 515 కోట్లు కేటాయించారు. అయినా పరిస్థితిలో మార్పు రావట్లేదు. సైబర్ నిపుణులకు ఈ సమస్య ఛాలెంజ్ విసురుతోంది.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!