“తలైవి”పై ఫిర్యాదు… 75 లక్షల మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం “తలైవి”. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో “తలైవి” మూవీ టీం మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. “తలైవి” సినిమా కోసం హైద్రాబాద్ నుంచి అక్రమంగా నిధులు తరలించారని కార్తీక్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి, బ్రిందా ప్రసాద్, యాక్సిస్ బ్యాంక్ పై విబ్రి మీడియా కార్తీక్.
Read Also : రవితేజ ఈడీ విచారణ ప్రారంభం… అతనే కీలకం !
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
కుట్ర పూరితంగా, మోసం చేస్తూ తనకు తెలియకుండానే విబ్రి మీడియా నుంచి విబ్రి మోషన్ ఫిక్చర్స్ కి 75 లక్షలు బదిలీ చేశారని, ఇవన్నీ 2020 ప్రిభవరి 17, 20వ తేదిలలో జరిగిన అవకతవకలని అతను ఆరోపిస్తున్నాడు. ఈ నెల 6న పోలీసులకు అక్రమ నిధుల మల్లింపుపై పిర్యాదు చేసిన కార్తీక్ ఐ.పీ.సి. 405,406,415,417,418, 420 సెక్షన్స్ పై కేసు నమోదు చేయాలని విజ్నప్తి చేశాడు. సినిమా విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ చిత్రంలో జయలలితగా కంగనా రనౌత్, ఎంజి రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. ఏకకాలంలో తమిళ, హిందీ, తెలుగు భాషలలో ఈ చిత్రం చిత్రీకరించబడింది. దీనికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. కేవి విజయేంద్ర ప్రసాద్, మధన్ కార్కీ, రజత్ అరోరా మూడు భాషల్లో కథను అందించారు. “తలైవి”ని విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మించారు.
తాజావార్తలు
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..