కేసులు పెరుగుతున్నాయి … జాగ్రత్తగా ఉండాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాలో మొదలైన ఈ కేసులు క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తోంది. యూరప్ దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరిగితే మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్యను అందించాలని పేర్కొన్నది.
Read: దారుణం: పేలిన పెట్రోల్ ట్యాంకర్… 50 మంది మృతి…
Also Read
బ్రిటన్లో వచ్చే ఏప్రిల్ నాటికి 25 నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. వీలైనంత వరకు కేసులు పెరగకుండా ఎక్కడికక్కడ కట్టడికి చర్యలు తీసుకోవాలని లేదంటే చేయిదాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో బయటపడ్డ కేసులతో కలిపి మొత్తం ఈ కేసుల సంఖ్య 61కి చేరింది.
తాజావార్తలు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!