ఈ బైక్ను ఒకసారి చార్జ్ చేస్తే… 150కిమీ ప్రయాణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. చమురు ధరలు పెరిగిపోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ బైకుల వైపు చూస్తున్నారు. గత ఆరునెలల కాలంలో దేశంలోకి కొత్త ఎలక్ట్రిక్ బైకులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల ధరులు అధికంగా ఉంటున్నప్పటికీ పెట్రోల్ బాదుడు నుంచి బయటపడితే చాలనుకొని ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విపణిలోకి విడుదల చేస్తున్నాయి.
Read: స్పైస్ జెట్ సరికొత్త ఆఫర్… అతి తక్కువ ఖర్చుతో…
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
తాజాగా ఒడిశాకు చెందిన షెమా ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ సోలార్ సోలార్ ప్రైవేట్ లిమిటెక్ కంపెనీ రెండు ఎలక్ట్రిక్ బైకులను విపణిలోకి తీసుకొచ్చింది. ఇందులో ఎస్ఈఎస్ టఫ్ అనే వెహికిల్ ఎక్కువ మైలేజ్ విభాగానికి చెందినది. ఇందులో 60 వోల్డ్, 30 ఏహెచ్ రెండు బ్యాటరీలను వినియోగిస్తారు. ఈ రెండు డిటాచబుల్ బ్యాటరీలే. ఈ బ్యాటరీలను చార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 60 కిలో మీటర్ల వేగంతో 150 కిమీ వరకు ప్రయాణం చేస్తుంది. అంతేకాదు, ఇది 150 కిలోల లోడ్ను మోసుకొని వెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ విభాగంలో రెండో బైక్ ఎస్ఈఎస్ హాబీ. ఇది తక్కువ మైలేజీ విభాగానికి చెందిన బైక్.ఇందులోనే 60 వోల్ట్, 30 ఏహెచ్ బ్యాటరీలను వినియోగిస్తారు. ఒకసారి చార్జ్ చేస్తే 25 కిమీ వేగంతో 100 కిమీ వరకు ప్రయాణం చేయగలదు.
- Tags
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?