నేడు షర్మిల రాజకీయ పార్టీ అధికారిక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల, ఇవాళ తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల… తల్లి విజయమ్మతో కలిసి ఈరోజు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. సాయంత్రం పార్టీ జెండా, ఎజెండా ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ తనయ షర్మిల పార్టీని ప్రకటించబోతున్నారు.
read also : వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన పెట్రో ధరలు
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఉదయం పదిన్నరకు ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి, బేగంపేటకు షర్మిల చేరుకుంటారు… మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా జేఆర్సీ కన్వెన్షన్ కు బయలుదేరనున్నారు. మార్గ మధ్యలో పంజాగుట్ట సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.. 3 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ లో పార్టీ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5 గంటలకు షర్మిల పార్టీ ప్రకటనతో పాటు జెండా, ఎజెండాను వెల్లడిస్తారని వెస్సార్టీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..