మళ్లీ పంజాబ్లో లొల్లి… నిరాహార దీక్ష చేస్తానంటున్న సిద్దూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో పాలన సవ్యంగా నాలుగు రోజులు సాగితే రెండు రోజులపాటు రగడ జరుతుంది. పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన తరువాత ముఖ్యమంత్రులను నిద్రపోకుండా చేస్తున్నారు. పక్కలో బల్లెంమాదిరిగా మారిపోయాడు. ఇటీవలే ఇసుక విషయంలో ముఖ్యమంత్రి ఇసుక విషయంలో తప్పుడు లెక్కలు చెప్పబోతుంటే, వారించి ప్రభుత్వం ఇప్పటికీ ఇసుకను రూ. 20 కి అమ్ముతున్నట్టు చెప్పారు. ప్రజల ముందు సర్కార్ను తక్కువ చేసి చూపడంతో పరువు పోయింది. ఇప్పుడు మరో సమస్యను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాడు. రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని, కమిటీని ఏర్పాటు చేసింది.
Read: తమిళనాడులో భారీ వర్షాలు… రెడ్ అలర్ట్…చెన్నై ఎయిర్పోర్ట్ మూసివేత…
Also Read
- Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిపోర్ట్ ప్రభుత్వం చేతికి వచ్చినా దానిని ఓపెన్ చేయకుండా దాచి ఉంచింది. దీనిపై సిద్ధూ తాజాగా విమర్శలు చేశారు. వెంటనే డ్రగ్స్ రిపోర్ట్ను బహిర్గతం చేయాలని, రిపోర్ట్లో ఏమున్నదో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రిపోర్ట్ను బహిర్గతం చేయకుంటే తాను నిరాహారదీక్షకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడింది. సొంత పార్టీ నేత ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో నేతలు వాపోతున్నారు. పైగా సిద్ధూను ఇప్పుడు ఏమనలేని పరిస్థితి వచ్చింది. సిద్ధూ ప్రజల కోసం పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రులు ఆయన్ను అణిచివేయాలని చూస్తున్నారని పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయింది పంజాబ్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..