Shinde Met Yogi: ఆ ఇద్దరు సీఎంలు కలిసిన వేళ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆదివారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. షిండేతో పాటు ఆయన ప్రభుత్వ మంత్రుల బృందం కూడా ఉంది. అయోధ్యలోని శ్రీ రాంలాలాను దర్శించుకున్న తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆహ్వానం మేరకు షిండే నేతృత్వంలోని మంత్రుల బృందం రాజధాని లక్నోకు చేరుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి బృందానికి స్వాగతం పలుకుతూ మర్యాద పురుషోత్తం ప్రభు శ్రీరాములు మన పూర్వీకుడని, అలాగే ఈ దేశానికి ఆత్మ అని అన్నారు.
Also Read:Telangana: పెండింగ్ బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
శ్రీరాముడి ఆశయాలను ప్రధాని నరేంద్రమోదీ తన జీవితంలో ఇముడ్చుకుని దేశంలో రామరాజ్య దృక్పథాన్ని సాకారం చేస్తున్నారని సీఎం యోగి అన్నారు. మోడీ నాయకత్వంలో అయోధ్య ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన నగరంగా, ప్రపంచ తీర్థయాత్రల కేంద్రంగా మారుతోంది అని చెప్పారు. అయోధ్య అభివృద్ధికి వేల కోట్లతో కొత్త పథకాలు ప్రారంభించామని సీఎం యోగి అన్నారు. రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారని సీఎం యోగి వివరించారు.
Also Read
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
Also Read:Bhadradri Ramayya Abhisekam: రామయ్య అభిషేకం చూసేందుకు వచ్చిన వానరులు
మరోవైపు సీఎం యోగితో భేటీ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం అయోధ్య పర్యటన అనుభవాన్ని పంచుకుంది. అలాగే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను అభినందించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మన విశ్వాసాన్ని పునరుద్ధరించారని మహారాష్ట్ర సీఎం షిండే అన్నారు. ఆయన నాయకత్వంలో శ్రీరాముడి నగరం అభివృద్ధిలో కొత్త కోణాలను తాకుతోంది అని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవార్థం సీఎం యోగి విందు కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
-
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?