చెడ్డీ గ్యాంగ్కు జనసేన నేత సెటైర్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో చెడ్డీ గ్యాంగ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెడ్డి గ్యాంగ్కు విఙప్తి అంటూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సెటైర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సంచరిస్తున్న చెడ్డి గ్యాంగ్ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు, సలహాదారుల ఇళ్లల్లో దోచుకోవాలి.
చెడ్డి గ్యాంగ్ నగర శివారులలో సామాన్య ప్రజల ఆస్తులను దోచుకోవద్దుని నా మనవి @YSRCParty ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సలహాదారులును దోచుకుంటే మీకు వేల కోట్ల రూపాయలు డబ్బులు దొరుకుతాయి. @APPOLICE100 @VjaCityPolice @JSPShatagniTeam @JSPVijayaWest pic.twitter.com/en1LTmtDTB
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
— Pothina venkata mahesh (@pvmaheshbza) December 7, 2021
నగర శివారుల్లోని పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో దోపిడీలు చేయడం సరికాదు. వైసీపీ నేతల ఇళ్లల్లో బోల్డంత డబ్బు ఉంది.. వాటిని దోచుకోండి. ముఖ్యంగా మంత్రి వెలంపల్లి ఇంటిని దోచుకుంటే కోట్లాది రూపాయల డబ్బు లభిస్తుంది.వెలంపల్లి ఇంట్లో అన్ని 2 వేల నోట్ల కట్టలు బస్తాల్లో ఉన్నాయి.వెలంపల్లి ఇంటిలో అమ్మవారి రథానికి చెందిన మూడు సింహాల బొమ్మ దొరికితే చెట్టు తొర్రలో పెట్టి వెళ్లిపోండి. రాష్ట్రంలో అక్రమాలు.. దాడులు.. విధ్వంసాలు సృష్టించే వారిపై పోలీసులు కేసులు పెట్టడం లేదు.అలాగే దోపిడీలు చేసే చెడ్డీ గ్యాంగుల పైనా పోలీసులు కేసులు పెట్టరనే భావిస్తున్నా అని ట్వీట్ చేశారు పోతిన మహేష్. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!