తాజా సర్వే: దేశంలో పెరిగిన మహిళల రేషియో…
దేశంలో మొదటిసారి మహిళలు పురుషులను బీట్ చేశారు. సర్వే ప్రకారం 2015-2016లో స్త్రీపురుష నిష్పత్తి 919 -1000 గా ఉంటే, 2019-2020లో 929-1000కి చేరింది. అయితే తాజా సర్వే ప్రకారం మొదటిసారి పురుషుల సంఖ్యకంటే మహిళల సంఖ్య పెరిగినట్టు తేలింది. స్త్రీలు 1020 ఉండగా, పురుషుల సంఖ్య 1000 ఉన్నట్టు సర్వేలో తేలింది. అయితే 2005-06లో స్త్రీపురుష నిష్పత్తి 1000-1000 సమానంగా ఉండగా, ఆ తరువాత జరిగిన పరిణామాల కారణంగా మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది.
Read: ‘అఖండ’ ఈవెంట్ కి గెస్ట్ గా బన్నీ.. తెర వెనుక ఉన్నది ఎవరు..?
Also Read
ఈ ఏడాది నిర్వహించిన తాజా సర్వే ప్రకారం స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకంటే అధికంగా ఉన్నట్టు తేలింది. నవంబర్ 24 వ తేదీన ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదికను విడుదల చేసింది భారత ఆరోగ్యశాఖ. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వం సర్వేను నిర్వహించి ఈ విషయాలను వెల్లడించింది. 2015-16లో బర్త్ రేట్ 78.9శాతం ఉండగా, 2019-21లో బర్త్రేట్ 88.6 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.
- Tags
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!