NTV Telugu Site icon

గాంధీలో గ్యాంగ్ రేప్‌..! అస‌లు ఏం జ‌రిగింది..?

ఎప్పుడూ వేల మంది రోగులు, అటెండ‌ర్ల‌తో ర‌ద్దీగా ఉండే సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది… బాధితురాలికి మ‌త్తుమందు ఇచ్చి త‌న ప‌శువాంఛ‌ను తీర్చుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.. అయితే, మ‌రో బాధితురాలి ఇంకా లేక‌పోవ‌డంతో ఆందోళ‌న మొద‌లైంది.. అస‌లు గాంధీ ఆస్ప‌త్రిలో ఏం జ‌రిగింది.. అత్యాచార ఘటనలో బాధితురాలి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు అనే అంశాల‌ను ప‌రిశీలిస్తే..