గచ్చిబౌలి కారు యాక్సిడెంట్.. సీఐ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. గచ్చిబౌలిలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని. టీ తాగేందుకు నలుగురు బయలుదేరారని చెప్పారు గచ్చిబౌలి సీఐ సురేష్.
యూనివర్సిటీ దగ్గర ఉన్న టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి కారు అదుపుతప్పి ఎడమవైపున ఉన్న చెట్టుకు అడ్డంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న అబ్దుల్ రహీం, ఇద్దరు మానసలు అక్కడికక్కడే చనిపోగా సాయి సిద్దు గాయపడ్డాడు. సాయి సిద్దు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. అబ్దుల్ రహీం, మానసలు ఇద్దరు మద్యం సేవించారా లేదా అనేది పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత తెలుస్తుందన్నారు గచ్చిబౌలి సీఐ సురేష్
Also Read
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
- PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
- Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
ఉస్మానియా మార్చురీ అబ్దుల్ రహీం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఉస్మానియా మార్చురీ కి రహీం తల్లిదండ్రులు రాలేని పరిస్థితి ఏర్పడింది. రహీం తండ్రి కి 3 నెలల క్రితం కాలికి గాయం అయింది. దీంతో ఆయనకు నడవలేని పరిస్థితి. రహీం చనిపోయాడు అని రహీం తల్లికి తెలియదు. ఉదయం 5 గంటలకు అబ్దుల్ రహీం చనిపోయాడు అని విషయం తెలిసింది. బి.టెక్ అనంతరం కోర్సులు చేయడానికి 2 సంవత్సరాల నుండి హైదరాబాద్ లో ఉంటున్నాడు అబ్దుల్ రహీం. తల్లిదండ్రులకు ఇది పెద్ద శిక్ష…యూత్ జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
-
KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
-
China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
-
Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!