భారత్ నుంచి ఇంగ్లాండ్కు ఎంత సంపద తరలి వెళ్లిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1498లో వాస్కోడిగామా యూరప్ నుంచి భారత్కు సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తరువాత భారత దేశంతో యూరప్ దేశాల నుంచి వాణిజ్యం మొదలైంది. ఇలా 1600 సంవత్సరంలో భారత్లో ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. ఇంగ్లాండ్ కు చెందిన సర్ థామస్ మూడేళ్లు కష్టపడి ఇండియాలో ఈస్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకున్నాడు. ఇలా ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటీషర్లు వేగంగా ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారం మొదలుపెట్టారు. క్రమంగా దేశంలో బలాన్ని పెంచుకున్నారు. 50 ఏండ్ల కాలంలో భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సిపాయిల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. 1600 వ సంవత్సరంలో ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటీషర్లు భారత్కు స్వాతంత్య్రం వచ్చే వరకు ఎంత దోచుకు వెళ్లారు అన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. 1757 నుంచి 1947 వరకు ఆంగ్లేయులు ఇండియా నుంచి 209,422,500,000,000 రూపాయలు దోచుకు వెళ్లి ఉంటారని అంచనా. ఒక్క ఢిల్లీనుంచే 173 మలియన్ డాలర్లను దోపిడీ చేసి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read: పెట్రోల్ రేట్లు… కిషన్రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి హరీష్రావు
Also Read
- Tags
- england
- india
- money
- social media
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!