ఆ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత… మార్గదర్శకాలు ఇవే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన యాత్రల్లో ఒకటి చార్ధామ్ యాత్ర. ఈ యాత్రమై పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. పరిమితులు ఎత్తివేయడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. యాత్రకు వెళ్లే భక్తుల విషయంలో ఎలాంటి పరిమితులు లేవని, అయితే, దర్శనాల విషయంలో చార్ధామ్ బోర్టులోని పోర్టల్లో వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం బద్రీనాథ్ దర్శనానికి 1000 మందిని, కేదారీనాథ్ కు 800 మందిని, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తూ వస్తున్నారు. హైకోర్టు పరిమితులను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. అయితే, యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా పూర్తిస్థాయి వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా సర్టిఫికెట్, లేదా 72 గంటల్లోగా తీసుకున్న కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్నది.
Read: అక్టోబర్ 7, గురువారం దినఫలాలు
Also Read
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!